Webdunia - Bharat's app for daily news and videos

Install App

నర్సరీ పిల్లాడికి రూ. 2,51,000 ఫీజు, పాసైతే ఐఐటీ వచ్చినట్లేనట, హైదరాబాదులో అంతే...

ఐవీఆర్
శుక్రవారం, 18 ఏప్రియల్ 2025 (12:20 IST)
పిల్లల చదువులు సంగతి ఏమోగానీ పెద్దల జీతాలు, జీవితాలు బండలవుతున్నాయి. రేయనక పగలనక శ్రమించి కష్టపడి సంపాదించిన డబ్బునంతా పిల్లల చదువు రూపంలో కొన్ని ప్రైవేటు స్కూళ్లు గద్దల్లా ఎగరేసుకుపోతున్నాయి. హైదరాబాదులోని ఓ ప్రముఖ పాఠశాలలో నర్సరీలో పిల్లవాడిని చేర్పించేందుకు వెళితే... మొత్తం కలిపి రూ. 2,51,000 వసూలు చేసారట. పైగా తాము చెప్పే విద్యా విధానం అత్యున్నత స్థాయిలో వుంటుందనీ, ఐఐటీ, ఐఏఎస్ వంటివి తమ స్కూల్లో చదివిన వారికి నల్లేరు మీద నడకలా వుంటుందని సెలవిస్తున్నారట.
 
అంతేకాదు... ఒకేసారి అంత ఫీజు మొత్తాన్ని చెల్లించలేని తల్లిదండ్రులకు స్కూళ్లు బంపర్ ఆఫర్ కూడా ఇచ్చాయి. ఫీజు మొత్తాన్ని గృహరుణాలకు EMIలు కట్టుకున్నట్లుగా ప్రతి నెలా రూ. 21,000 EMI రూపంలో చెల్లించుకోవచ్చని అవకాశాలు ఇస్తున్నాయి. ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు ఎవరికి తోచినట్లు వారు స్పందిస్తున్నారు. చదువును EMIల్లో కొనుగోలు చేయాల్సి వస్తుందన్నమాట అంటూ సెటైర్లు వేస్తున్నారు.
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డబ్బుల కోసం సినిమాలు చేయాలని లేదు, కన్నప్ప లో ప్రభాస్, విష్ణు పాత్రలు హైలైట్ : శివ బాలాజీ

ఎంటర్టైన్మెంట్, లవ్ స్టోరీ వర్జిన్ బాయ్స్ కి సెన్సార్ నుండి ఏ సర్టిఫికెట్

శ్రీశైలం దర్శనంతో ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ముగించిన మంచు విష్ణు

Kannappa first review : మంచు విష్ణు చిత్రం కన్నప్ప ఫస్ట్ రివ్యూ చెప్పేసిన నటుడు

వర్జిన్ బాయ్స్ ట్రైలర్ లోనే అడల్ట్ కంటెంట్ - దానిని టీనేజర్స్ తో పబ్లిసిటీ

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

దివ్యాంగ విద్యార్ధుల కోసం నాట్స్ ఉచిత బస్సు, విశాఖలో బస్సును లాంఛనంగా ప్రారంభించిన ఎంపీ భరత్

సయాటికా నొప్పి నివారణ చర్యలు ఏమిటి?

నేరేడు పండ్లు తింటే 8 ప్రయోజనాలు

ఓరల్ యాంటీ-డయాబెటిక్ మందులను పంపిణీకి అబాట్- ఎంఎస్‌డి వ్యూహాత్మక భాగస్వామ్యం

ఎముకపుష్టికి ఎండుఖర్జూరం పాలు తాగితే...

తర్వాతి కథనం
Show comments