Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూబ్లీహిల్స్‌లో ఒంటరిగా వున్న మహిళ హత్య.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో?

సెల్వి
మంగళవారం, 1 అక్టోబరు 2024 (12:19 IST)
బెంగళూరులో ఓ మహిళ హత్యకు గురై.. ఆమె మృతదేహ అవశేషాలు ఫ్రిడ్జ్‌లో వున్న ఘటన సంచలనం సృష్టించిన నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లో ఓ మహిళ తన ఇంట హత్య గురైంది. 
 
వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్‌లోని తన ఇంట్లో సోమవారం అర్థరాత్రి ఓ మహిళ హత్యకు గురైంది. మృతురాలిని జూబ్లీహిల్స్‌లోని నవోదయ కాలనీకి చెందిన సుధారాణి (44)గా గుర్తించారు. 
 
మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో కొందరు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి పదునైన ఆయుధాలతో మహిళను హత్య చేశారు. మహిళ భర్త, ఆర్‌ఎంపీ తన క్లినిక్‌లో ఉండగా, వారి ఇద్దరు పిల్లలు ట్యూషన్ క్లాసులకు వెళ్లేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.
 
ట్యూషన్‌ క్లాసుల నుంచి వచ్చిన పిల్లలు రక్తపు మడుగులో పడి ఉన్న తల్లిని గమనించి ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Mrunal Thakur And Sumanth: మృణాల్ ఠాకూర్ ప్రేమలో పడిన సుమంత్..? త్వరలోనే పెళ్లి..?

Samantha: శుభం తో నిర్మాతగా మారడానికి కారణం అదే : సమంత

శ్రీరామ్ వేణు ను తమ్ముడు రిలీజ్ ఎప్పుడంటూ నిలదీసిన లయ, వర్ష బొల్లమ్మ

దుల్కర్ సల్మాన్ చిత్రం ఐ యామ్ గేమ్ తిరువనంతపురంలో ప్రారంభం

థగ్ లైఫ్.. ఫస్ట్ సింగిల్ జింగుచా రిలీజ్, సినిమా జూన్లో రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

వేసవికాలం: కడుపుకు అమృతం.. చద్దన్నం తింటే?

ఖాళీ కడుపుతో బెల్లం నీళ్లు తాగితే ఏమవుతుంది?

వేసవిలో మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఆరోగ్యకరమైన పానీయాలు ఇవే

నేరేడు పండ్లు సీజన్‌లో ఒక్కసారైనా తినాలి, ఎందుకంటే?

Lemon Peel: నిమ్మకాయ తొక్కే కదా అని తీసిపారేస్తున్నారా?

తర్వాతి కథనం
Show comments