Webdunia - Bharat's app for daily news and videos

Install App

జూబ్లీహిల్స్‌లో ఒంటరిగా వున్న మహిళ హత్య.. ఇంట్లో ఎవరూ లేని సమయంలో?

సెల్వి
మంగళవారం, 1 అక్టోబరు 2024 (12:19 IST)
బెంగళూరులో ఓ మహిళ హత్యకు గురై.. ఆమె మృతదేహ అవశేషాలు ఫ్రిడ్జ్‌లో వున్న ఘటన సంచలనం సృష్టించిన నేపథ్యంలో జూబ్లీహిల్స్‌లో ఓ మహిళ తన ఇంట హత్య గురైంది. 
 
వివరాల్లోకి వెళితే.. జూబ్లీహిల్స్‌లోని తన ఇంట్లో సోమవారం అర్థరాత్రి ఓ మహిళ హత్యకు గురైంది. మృతురాలిని జూబ్లీహిల్స్‌లోని నవోదయ కాలనీకి చెందిన సుధారాణి (44)గా గుర్తించారు. 
 
మహిళ ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో కొందరు వ్యక్తులు ఇంట్లోకి ప్రవేశించి పదునైన ఆయుధాలతో మహిళను హత్య చేశారు. మహిళ భర్త, ఆర్‌ఎంపీ తన క్లినిక్‌లో ఉండగా, వారి ఇద్దరు పిల్లలు ట్యూషన్ క్లాసులకు వెళ్లేందుకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగింది.
 
ట్యూషన్‌ క్లాసుల నుంచి వచ్చిన పిల్లలు రక్తపు మడుగులో పడి ఉన్న తల్లిని గమనించి ఇరుగుపొరుగు వారికి సమాచారం అందించారు. అప్రమత్తమైన పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ ప్రారంభించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

లైసెన్స్‌ రివాల్వల్ తీసుకెళుతుండగా హీరో గోవిందాకు ప్రమాదం... నిలకడగా ఆరోగ్యం

బాలీవుడ్ నటుడు గోవిందా తుపాకీ మిస్‌ఫైర్ - ఆస్పత్రికి తరలింపు

రజనీకాంత్‌కు అస్వస్థత.. చెన్నై అపోలో ఆస్పత్రిలో అడ్మిట్

గత జన్మలో చేసిన పాపాల వల్లే ఇదంతా.. అంతా బిగ్ బాస్ పబ్లిసిటీ కోసమా?

'దేవర' 3 రోజుల్లో రూ.304 కోట్లు? - నిజమేనా? సోషల్ మీడియాలో చర్చ!

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

పొద్దుతిరుగుడు నూనెను వాడేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో 7.7 శాతంకు చేరుకున్న డిమెన్షియా కేసులు

కుప్పింటాకా.. మజాకా.. మహిళలకు ఇది దివ్యౌషధం..

పంది కొవ్వు నెయ్యితో ఆరోగ్య ప్రయోజనాలు

ఈ ఆహారం మెదడు శక్తిని పెంచుతుంది, ఏంటది?

తర్వాతి కథనం
Show comments