Webdunia - Bharat's app for daily news and videos

Install App

కోవిడ్ లాక్‌డౌన్.. చంద్రుడిపై తగ్గిన ఉష్ణోగ్రతలు.. కారణం ఏంటంటే?

సెల్వి
మంగళవారం, 1 అక్టోబరు 2024 (11:38 IST)
ప్రపంచమంతా కరోనా లాక్‌డౌన్ మధ్య గది గోడలకే పరిమితమైన వేళ చంద్రుడిపై ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గినట్టు తాజా అధ్యయనంలో వెల్లడైంది. కోవిడ్-19 ప్రపంచాన్ని క్రమంగా కబళిస్తుండడంతో తొలుత చైనా లాక్‌డౌన్ విధించింది. 
 
లాక్ డౌన్ కారణంగా రవాణా వ్యవస్థ స్తంభించిపోగా, ఫ్యాక్టరీలు మూతపడ్డాయి. లాక్‌డౌన్ సమయంలో వచ్చిన మార్పుల కారణంగా భూమి నుంచి వేడి గణనీయంగా తగ్గడమే అందుకు కారణమని పేర్కొన్నారు. 
 
ఇక ఈ ప్రభావం చంద్రుడిపైనా పడినట్టు అహ్మదాబాద్‌లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబరేటరీ (పీఆర్ఎల్)కు చెందిన శాస్త్రవేత్తలు కె.దుర్గాప్రసాద్, జి.అంబ్లీ నిర్వహించిన అధ్యయనంలో వెలుగుచూసింది. 
 
2020 ఏప్రిల్-మే మధ్య లాక్‌డౌన్ సమయంలో చంద్రుడిపై ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోయినట్టు అధ్యయనం పేర్కొంది. నాసాకు చెందిన లూనార్ రీకనాయిసెన్స్ ఆర్బిటర్ (ఎల్ఆర్‌వో) డేటాను విశ్లేషించగా ఈ విషయం బయటపడింది. చంద్రుడిపై మనకు కనిపించే భాగంలోని ఆరు ప్రత్యేక ప్రాంతాల్లోని ఉపరితలంలో రాత్రివేళ ఉష్ణోగ్రతలను అధ్యయనం చేశారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

శ్రీలీలకు నిశ్చితార్థం జరిగిపోయిందా? బిగ్ డే కమింగ్ సూన్ అంటూ ట్వీట్

కుమారుడు కోసం ఒక్కటైన మాజీ దంపతులు.. ఎవరు వారు?

Kalpika: మీ అమ్మ కడుపులో పుట్టావా.. నువ్వు అసలు ఆడదానివేనా? కల్పికపై రెచ్చిపోయిన? (video)

Natti: ఆర్.నారాయణమూర్తి కార్పొరేట్ శక్తుల్లో బందీ అయ్యారు : నట్టికుమార్ విమర్శ

మేఘాలు చెప్పిన ప్రేమ కథ లో నరేష్ అగస్త్య ఏమి చెబుతున్నారు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

క్యారెట్ రసంలో తేనె కలిపి సేవిస్తే...

మింత్రా ఇవోఆర్ఎస్ 22వ ఎడిషన్ ఇప్పుడు 10 వేల బ్రాండ్ల నుంచి 4 మిలియన్లకు పైగా స్టైళ్లతో...

మునగ ఆకు పొడి ఆహారంలో భాగం చేసుకుంటే దుష్ప్రభావాలు వుంటాయా?

నేరేడు పండ్లు ఎందుకు తినాలో తెలుసా?

మామిడి పళ్లు తింటే ఆ అనారోగ్యాలు పరార్

తర్వాతి కథనం
Show comments