Webdunia - Bharat's app for daily news and videos

Install App

60 ఏళ్ల వ్యక్తి.. 27 శాతమే కిడ్నీ ఫంక్షన్.. 418 రాళ్ల తొలగింపు

సెల్వి
బుధవారం, 13 మార్చి 2024 (19:07 IST)
హైదరాబాదులో అరుదైన శస్త్రచికిత్స జరిగింది. నగరంలో ఆసియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ నెఫ్రాలజీ అండ్ యూరాలజీ (AINU)లోని నిపుణులైన యూరాలజిస్ట్‌ల బృందం కేవలం 27 శాతం మూత్రపిండాల పనితీరు ఉన్న రోగి నుండి 418 కిడ్నీ రాళ్లను విజయవంతంగా తొలగించింది. 
 
కిడ్నీలో రాళ్లను తొలగించే శస్త్రచికిత్సా పద్ధతుల్లో గణనీయమైన పురోగతిని చెందిన మినిమల్లీ ఇన్వాసివ్ ప్రక్రియ ద్వారా ఈ విశేషమైన ఫీట్ సాధించబడిందని వైద్యులు తెలిపారు. 60 ఏళ్ల వ్యక్తి  మూత్రపిండాల్లో రాళ్ల ద్వారా వాటి పనితీరు తీవ్రంగా బలహీనపడింది. 
 
రెండు గంటలపాటు శస్త్రచికిత్సా బృందం ప్రతి రాయిని పూర్తిగా తొలగించింది. ఈ శస్త్రచికిత్సను విజయవంతంగా పూర్తి చేసిన వైద్యులను ప్రశంసలు కురిపిస్తున్నారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప'కు పోటీగా 'భైరవం' - వెండితరపైనే చూసుకుందామంటున్న మనోజ్!!

ఉగాది రోజున సినిమాకు పూజ - జూన్ నుంచి సినిమా షూటింగ్!!

Ranbir Kapoor- Keerthy Suresh: పెళ్లైనా జోష్ తగ్గని మహానటి

Pranathi: జపాన్ లో లక్ష్మీ ప్రణతి పుట్టినరోజు వేడుక చేసిన ఎన్.టి.ఆర్.

NTR: నా కథలు ఎన్.టి.ఆర్. వింటారు, ఇకపై మ్యాడ్ గేంగ్ కలవలేం : నార్నె నితిన్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

3,500 Steps: మహిళలు ఆరోగ్యంగా వుండాలంటే.. రోజుకు...

మధుమేహ వ్యాధిగ్రస్తులు పుచ్చకాయ తినవచ్చా?

హెచ్ అండ్ ఎం నుంచి మహిళల కోసం సరికొత్త ఫ్యాషన్ దుస్తులు

రోజుకు ఒక గుప్పెడు కాలిఫోర్నియా బాదం పప్పులు తినండి

Coffee: చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచేసే కాఫీ.. ఎక్కువ తాగితే?

తర్వాతి కథనం
Show comments