Webdunia - Bharat's app for daily news and videos

Install App

నల్గొండలో టెన్త్ పరీక్ష ప్రశ్నపత్రం లీక్ - 11 మంది అరెస్టు

ఠాగూర్
సోమవారం, 24 మార్చి 2025 (16:20 IST)
నల్గొండలో పదో తరగతి ప్రశ్నపత్రం లీకేజీ కేసులో 15 మందిని పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఆరుగురుకి కోర్టు రిమాండ్ విధించింది. ఈ నెల 21వ తేదీన నకిరేకల్ గురుకులంలో పరీక్ష మొదలైన కాసేపటికి తెలుగు ప్రశ్నపత్రం లీక్ అయిన కేసులో ఆరుగురు నిందితులను అరెస్టు చేసిన పోలీసుల కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించారు. 
 
అరెస్టు చేసిన వారిలో ఏ1 చిట్ల ఆకాశ్, ఏ2 బండి శ్రీనివాస్, ఏ3 చిట్ల శివ, ఏ4 గుడుగుంట్ల శంకర్, ఏ5 బ్రహ్మదేవర రవిశంకర్, ఏ6 మైనర్ బాలుడుని నకిరేకల్ పట్టణంలోని జూనియర్ సివిల్ కోర్టు జడ్జి ముందు హాజరుపరిచారు. ఆ తర్వాత జడ్జి ఆదేశాల మేరకు ఆరుగురికి రిమాండ్ విధించారు. ఇదిలావుంటే, ఈ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో చీఫ్ సూపరింటెండెంట్, డిపార్టుమెంటల్ ఆఫీసర్‌ను ఉద్యోగం నుంచి తొలగించారు. అలాగే ఇన్విజిలేటర్‌ను సస్పెండ్ చేసింది. 
 
నకిరేకల్ పట్టణం కడపర్తి రోడ్‌లోని ఎస్ఎల్బీసీ బాలికల గురుకుల పాఠశాల సెంటరులో తెలుగు ప్రశ్నపత్రం లీకైన విషయం తెల్సిందే. ఈ లీక్ వ్యవహారంలో డ్యూటీలో ఉన్న ఉన్నతాధికారులను బాధ్యులుగా చేస్తూ వారిపై చర్యలు తీసుకున్న విద్యాశాఖ అధికారులు. చీఫ్  సూపరింటెండెంట్, డిపార్టుమెంటల్ ఆఫీసర్‌ను ఉద్యోగం నుంచి తొలగించి ఇన్విజిలేంటర్‌ను విద్యాశాఖ సస్పెండ్ చేశారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments