Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ: రెండు కోట్ల రూపాయలను సీజ్ చేసిన పోలీసులు

Webdunia
గురువారం, 23 నవంబరు 2023 (19:15 IST)
తెలంగాణ ఎన్నికల సందర్భంగా లెక్కల్లో చూపని డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. గత నెలలో ఇప్పటికే భారీ మొత్తంలో డబ్బు పట్టుబడింది. 
 
బుధవారం రంగారెడ్డి జిల్లా అంబర్ పేట పోలీసులు రెండు కార్లను అడ్డగించి తనిఖీ చేయగా రెండు కోట్ల రూపాయల విలువైన ఐదు వందల నోట్ల కట్టలు లభించాయి. సరైన పత్రాలు చూపకపోవడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
 
తనిఖీలు నిర్వహించి డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు వెల్లడించారు. కేసు నమోదు చేసి ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. రంగారెడ్డిలోని పెద్ద అంబర్‌పేట వద్ద పోలీసులు 2 కార్లను అడ్డగించగా 2 కోట్ల నగదు దొరికింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

అమరన్ నుంచి ఇందు రెబెకా వర్గీస్‌గా సాయి పల్లవి పరిచయం

ఆర్.ఆర్.ఆర్ సెట్‌లో నిజంగానే జూనియర్ ఎన్టీఆర్ అసలైన చిరుతలతో పని చేశారా?

ఎన్.టి.ఆర్. నా తమ్ముడు, మా నాన్న కుమ్మేశావ్.... అంటూ భావోద్వేగానికి గురయి కళ్యాణ్ రామ్

1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులతో గేమ్ చేంజర్ లో రా మ‌చ్చా మ‌చ్చా.. సాంగ్ సంద‌డి

వైభవం కోసం పల్లె వీధుల్లోన ఫస్ట్ సాంగ్ విడుదల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

హైబీపి కంట్రోల్ చేసేందుకు తినాల్సిన 10 పదార్థాలు

బొప్పాయితో ఎన్ని ప్రయోజనాలో తెలుసా?

ఊపిరితిత్తులను పాడుచేసే అలవాట్లు, ఏంటవి?

పిల్లల మెదడు ఆరోగ్యానికి ఇవి పెడుతున్నారా?

పొద్దుతిరుగుడు విత్తనాలు ఎందుకు తినాలో తెలుసా?

తర్వాతి కథనం
Show comments