Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ: రెండు కోట్ల రూపాయలను సీజ్ చేసిన పోలీసులు

Webdunia
గురువారం, 23 నవంబరు 2023 (19:15 IST)
తెలంగాణ ఎన్నికల సందర్భంగా లెక్కల్లో చూపని డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. గత నెలలో ఇప్పటికే భారీ మొత్తంలో డబ్బు పట్టుబడింది. 
 
బుధవారం రంగారెడ్డి జిల్లా అంబర్ పేట పోలీసులు రెండు కార్లను అడ్డగించి తనిఖీ చేయగా రెండు కోట్ల రూపాయల విలువైన ఐదు వందల నోట్ల కట్టలు లభించాయి. సరైన పత్రాలు చూపకపోవడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
 
తనిఖీలు నిర్వహించి డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు వెల్లడించారు. కేసు నమోదు చేసి ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. రంగారెడ్డిలోని పెద్ద అంబర్‌పేట వద్ద పోలీసులు 2 కార్లను అడ్డగించగా 2 కోట్ల నగదు దొరికింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ramcharan: పెద్ది లో కొత్త లుక్ లో రామ్ చరణ్ ను చూపించనున్న స్టైలిస్ట్ ఆలీం హకీం

బరాబర్ ప్రేమిస్తా’ నుంచి పాట విడుదల చేసిన బన్నీ వాస్

లిటిల్ హార్ట్స్ మూవీలో లైవ్ లీగా చూపించారు : అనిల్ రావిపూడి

రిషబ్ శెట్టి మూవీ కాంతార చాప్టర్ 1 నుంచి గుల్షన్ దేవయ్య లుక్

కబడ్డీ బ్యాక్ డ్రాప్ లో అర్జున్ చక్రవర్తి లాంటి సినిమా రాలేదు : నిర్మాత శ్రీని గుబ్బల

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

కాలేయ సమస్యలను అడ్డుకునే తేనెలో ఊరబెట్టిన ఉసిరి

జీడి పప్పులో వున్న పోషకాలు ఏమిటి?

వయోజనుల కోసం 20-వాలెంట్ న్యుమోకాకల్ కాంజుగేట్ వ్యాక్సిన్‌ను ఆవిష్కరించిన ఫైజర్

మెడికవర్ క్యాన్సర్ ఇన్‌స్టిట్యూట్ ఉచిత క్యాన్సర్ నిర్ధారణ వైద్య శిబిరం

పిట్యూటరీ గ్రంథి ఆరోగ్యకరంగా లేకపోతే సంతానం శూన్యం, ఎందుకంటే?

తర్వాతి కథనం
Show comments