Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ: రెండు కోట్ల రూపాయలను సీజ్ చేసిన పోలీసులు

Webdunia
గురువారం, 23 నవంబరు 2023 (19:15 IST)
తెలంగాణ ఎన్నికల సందర్భంగా లెక్కల్లో చూపని డబ్బును పోలీసులు స్వాధీనం చేసుకుంటున్నారు. గత నెలలో ఇప్పటికే భారీ మొత్తంలో డబ్బు పట్టుబడింది. 
 
బుధవారం రంగారెడ్డి జిల్లా అంబర్ పేట పోలీసులు రెండు కార్లను అడ్డగించి తనిఖీ చేయగా రెండు కోట్ల రూపాయల విలువైన ఐదు వందల నోట్ల కట్టలు లభించాయి. సరైన పత్రాలు చూపకపోవడంతో పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు.
 
తనిఖీలు నిర్వహించి డబ్బును స్వాధీనం చేసుకున్నట్లు ఎన్నికల విధుల్లో ఉన్న అధికారులు వెల్లడించారు. కేసు నమోదు చేసి ఐదుగురిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. రంగారెడ్డిలోని పెద్ద అంబర్‌పేట వద్ద పోలీసులు 2 కార్లను అడ్డగించగా 2 కోట్ల నగదు దొరికింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

Jayam Ravi: ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ అవుతున్న రవి ప్రేయసి సింగర్ కెనిషా బికినీ ఫోటోలు

Raviteja: రవితేజ అనార్కలి సినిమాలో ముగ్గురు నాయికలు, అషికా రంగనాథ్ ఫిక్స్

తనకు సలార్ అంటే ఆయనే అంటున్న రెబల్ స్టార్ ప్రభాస్

Mouneesha Chowdary: నా తొడల కొలతలను అడిగి టార్చర్ పెట్టారు: మౌనీషా

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Red Bananas: కిడ్నీ స్టోన్స్ నివారించే ఎర్ర అరటి పండ్లు

ఇంటి చిట్కాలతో మధుమేహానికి చెక్

గృహంలో, ఆఫీసుల్లో మనీ ప్లాంట్ ఎందుకు పెట్టుకుంటారు?

రాత్రి పడుకునే ముందు అర గ్లాసు నీళ్లు తాగితే?

త్యానీ జ్యువెలరీ కొత్త ప్రచార సారధిగా కనిపించనున్న షెఫాలీ షా

తర్వాతి కథనం
Show comments