Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఢిల్లీ పెద్దలతో మంత్రివర్గ కూర్పుపై రేవంత్ రెడ్డి చర్చ..

Webdunia
బుధవారం, 6 డిశెంబరు 2023 (09:21 IST)
తెలంగాణ నూతన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పెద్దలతో సమావేశం కానున్నారు. గురువారం తెలంగాణ రెండవ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న నేపథ్యంలో ఢిల్లీ నుంచి పిలుపు రావడంతో రేవంత్ రెడ్డి హస్తినకు వెళ్లారు. 
 
ఈ క్రమంలో రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, మల్లికార్జున ఖర్గేలతో సమావేశం కానున్నారు. మంత్రివర్గ కూర్పుపై పార్టీ హైకమాండ్‌తో రేవంత్ రెడ్డి చర్చిస్తారని తెలుస్తోంది. 
 
బుధవారం మధ్యాహ్నం రేవంత్ రెడ్డి హైదరాబాద్‌కు తిరుగు ప్రయాణం అవుతారు. మరోవైపు గురువారం ఉదయం 10.28 గంటలకు ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హర్షవర్ధన్ షాహాజీ షిండే- కొత్తదారులు చూపుతున్న యువ పారిశ్రామికవేత్త

తెలుగు సినిమా కోసం కపిల్ శర్మ ఆడిషన్‌ చేస్తున్నారా?

Karishma Sharma: ముంబై లోకల్ రైలు నుంచి దూకిన బాలీవుడ్ నటి కరిష్మా శర్మ

Lavanya: లావణ్య త్రిపాఠి కి అభినందనలు - అథర్వ మురళి టన్నెల్ మూవీ వాయిదా

లిటిల్ హార్ట్స్ మూవీకి సపోర్ట్ చేస్తూ ప్రోత్సాహం అందిస్తున్న స్టార్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

Coconut Milk: జుట్టు ఆరోగ్యానిరి కొబ్బరి పాలు.. ఎలా వాడాలంటే?

Juvenile Arthritis: పిల్లల్లో కనిపించే జువెనైల్ ఆర్థరైటిస్.. ఎలాంటి ఆహారం తీసుకోవాలంటే?

భారతదేశంలో మహిళల గుండె ఆరోగ్యానికి కీలకం, ఆంజినా గురించి అర్థం చేసుకోవడం

Mushrooms: మష్రూమ్స్‌ను వండేటప్పుడు ఇలా శుభ్రం చేస్తున్నారా?

భార్య గర్భవతిగా వున్నప్పుడు భర్త చేయాల్సినవి

తర్వాతి కథనం
Show comments