Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2023 (17:36 IST)
తెలంగాణ ప్రజలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో జరుగుతున్న ఐటీ దాడులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు పెరగడం.. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుకి సంకేతం అని చెప్పారు. తమ గెలుపు అవకాశాలు పెరిగే కొద్దీ దాడులు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. 
 
తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీలో చేరినవాళ్లు పవిత్రులు, ఇతర పార్టీల వారు ద్రోహులా? ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. తమ కుట్రలు, కక్షలతో చివరకు ఈ దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన గాంధీ కుటుంబాన్ని సైతం వేధిస్తున్నారని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

'ఏమాయ చేసావే' నుంచి నన్ను మీ మనిషిలా భావించారు : సమంత

"ది 100 మూవీ" ట్రైలర్‌ను లాంఛ్ చేసిన పవర్ స్టార్

Nayanthara: మూర్ఖుడిని వివాహం చేసుకోవడం తప్పు.. నన్ను ఒంటరిగా వదిలేయండి.. నయనతార?

స్వార్థంతో తెలుగు ఫిలింఛాంబర్ ఎన్నికలకు అడ్డుకుంటున్నారు : నిర్మాతలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

చక్కగా కొవ్వును కరిగించే చెక్క

Monsoon AC Safety: బయట వర్షం పడుతుంటే.. ఏసీ వాడటం సురక్షితమేనా?

కొవ్వును కరిగించే తెల్ల బఠానీలు

పీరియడ్స్ సమయంలో స్త్రీలు చేయదగని వ్యాయామాలు, ఏంటవి?

బత్తాయి రసం తాగితే ఆరోగ్యానికి కలిగే మేలు ఏమిటి?

తర్వాతి కథనం
Show comments