Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెలంగాణ ప్రజలకు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ

Webdunia
శుక్రవారం, 24 నవంబరు 2023 (17:36 IST)
తెలంగాణ ప్రజలకు టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ రాశారు. తెలంగాణలో జరుగుతున్న ఐటీ దాడులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడులు పెరగడం.. తెలంగాణలో కాంగ్రెస్ గెలుపుకి సంకేతం అని చెప్పారు. తమ గెలుపు అవకాశాలు పెరిగే కొద్దీ దాడులు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. 
 
తెలంగాణలో బీఆర్ఎస్, బీజేపీలో చేరినవాళ్లు పవిత్రులు, ఇతర పార్టీల వారు ద్రోహులా? ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. తమ కుట్రలు, కక్షలతో చివరకు ఈ దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన గాంధీ కుటుంబాన్ని సైతం వేధిస్తున్నారని మండిపడ్డారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

కొరటాల శివలో మనశ్శాంతి చూస్తున్నా : దేవర సక్సెస్ మీట్ లో ఎన్.టి.ఆర్.

అంతకు మించి మార్టిన్ చిత్రం ఉంటుంది: అర్జున్ సర్జా

ఓటీటీలో 100 మిలియన్ల స్ట్రీమింగ్‌ మినిట్స్ తో దూసుకుపోతున్న డీమాంటే కాలనీ 2

35 చిన్న కథ కాదు ప్రొడ్యూసర్ కాల్ చేసి జెలసీగా వుందన్నారు : శ్వాగ్ నిర్మాత టీజీ విశ్వప్రసాద్

ఆస్పత్రి నుంచి రజనీకాంత్ డిశ్చార్జ్... ప్రధాని మోడీకి ధన్యవాదాలు

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం పాలు ఎందుకు తాగాలో తెలుసా

లాస్ ఏంజిల్స్ నూతన కార్యవర్గ సమావేశంలో నిర్ణయాలు

కివీ పండు రసం తాగితే ఏంటి ప్రయోజనం?

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments