Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ కొత్త రికార్డ్.. 26 ఏళ్లలోనే ఇద్దరు నేతలు... సీనియర్లపై గెలుపు

Webdunia
ఆదివారం, 3 డిశెంబరు 2023 (15:40 IST)
Mynampally Rohith Rao
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిక ఓట్లతో దూసుకుపోతోంది. ఈ కాంగ్రెస్ పార్టీలో అతి చిన్న వయస్సులోనే ఎమ్మెల్యేలుగా మారేవారున్నారు. కాంగ్రెస్ కేవలం 26 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు నేతలను కలిగివుంది. 
 
తెలంగాణ ఎన్నికల్లో మెదక్‌ నుంచి పద్మాదేవిరెడ్డిపై కాంగ్రెస్‌ అభ్యర్థి మైనంపల్లి రోహిత్‌రావు విజయం సాధించారు. ఆయన వయస్సు కేవలం 26 ఏళ్లు మాత్రమే. తన మొదటి ఎన్నికల్లోనే సీనియర్ అయిన పద్మారెడ్డిపై నెగ్గగలిగాడు. అయితే ఆయన తండ్రి మైనంపల్లి హనుమంతరావు మల్కాజిగిరి నుంచి ఓడిపోయారు.
Yeshaswini Reddy
 
కాంగ్రెస్‌కు చెందిన మరో 26 ఏళ్ల నేత ఎన్నికల్లో ప్రత్యర్థికి చుక్కలు చూపించారు. పాలకుర్తిలో ఆరుసార్లు ఎమ్మెల్యే, ఎర్రబెల్లి దయాకర్ రావును యశస్విని రెడ్డి ఓడించారు. తద్వారా తెలంగాణ ఎన్నికల చరిత్రలోనే ఇద్దరు పిన్న వయస్కులను సొంతం చేసుకుని కాంగ్రెస్‌ పార్టీ చరిత్ర సృష్టించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

తెలుగు సంస్కృతి సంప్రదాయాలకు పెద్దపీట వేసిన నాట్స్ సంబరాలు

కాలేయం ఆరోగ్యంగా వుండాలంటే ఇవి తినాలి

బీపీ పేషెంట్లకు అరటిపండు దివ్యౌషధం.. రోజుకు రెండే చాలు

చియా సీడ్స్ తీసుకుంటే గుండె పదిలం.. కానీ నీరు ఎక్కువగా తాగాలి..

వర్షాకాలంలో నల్ల మిరియాలు వాడితే ఆ సమస్యలే వుండవ్

తర్వాతి కథనం
Show comments