Webdunia - Bharat's app for daily news and videos

Install App

కాంగ్రెస్ కొత్త రికార్డ్.. 26 ఏళ్లలోనే ఇద్దరు నేతలు... సీనియర్లపై గెలుపు

Webdunia
ఆదివారం, 3 డిశెంబరు 2023 (15:40 IST)
Mynampally Rohith Rao
తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధిక ఓట్లతో దూసుకుపోతోంది. ఈ కాంగ్రెస్ పార్టీలో అతి చిన్న వయస్సులోనే ఎమ్మెల్యేలుగా మారేవారున్నారు. కాంగ్రెస్ కేవలం 26 సంవత్సరాల వయస్సు గల ఇద్దరు నేతలను కలిగివుంది. 
 
తెలంగాణ ఎన్నికల్లో మెదక్‌ నుంచి పద్మాదేవిరెడ్డిపై కాంగ్రెస్‌ అభ్యర్థి మైనంపల్లి రోహిత్‌రావు విజయం సాధించారు. ఆయన వయస్సు కేవలం 26 ఏళ్లు మాత్రమే. తన మొదటి ఎన్నికల్లోనే సీనియర్ అయిన పద్మారెడ్డిపై నెగ్గగలిగాడు. అయితే ఆయన తండ్రి మైనంపల్లి హనుమంతరావు మల్కాజిగిరి నుంచి ఓడిపోయారు.
Yeshaswini Reddy
 
కాంగ్రెస్‌కు చెందిన మరో 26 ఏళ్ల నేత ఎన్నికల్లో ప్రత్యర్థికి చుక్కలు చూపించారు. పాలకుర్తిలో ఆరుసార్లు ఎమ్మెల్యే, ఎర్రబెల్లి దయాకర్ రావును యశస్విని రెడ్డి ఓడించారు. తద్వారా తెలంగాణ ఎన్నికల చరిత్రలోనే ఇద్దరు పిన్న వయస్కులను సొంతం చేసుకుని కాంగ్రెస్‌ పార్టీ చరిత్ర సృష్టించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నచ్చితే బలగం సినిమాలో ప్రోత్సహించండి. నచ్చకపోతే... : దిల్ రాజు

ఆ దర్శకుడు మా కుటుంబ సభ్యుడిగా మారారు : జూనియర్ ఎన్టీఆర్

మలయాళ విలన్ నటుడు మోహన్ రాజ్ ఇకలేరు...

రజనీకాంత్ 'వేట్టయన్' చిత్రం విడుదలపై స్టే విధించండి : హైకోర్టులో పిటిషన్

హుందాతనాన్ని నిలబెట్టుకోండి.. గౌరవప్రదంగా వ్యవహరించండి : ఎస్ఎస్ రాజమౌళి

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

బాదం పప్పులోని పోషక విలువలతో మీ నవరాత్రి ఉత్సవాలను సమున్నతం చేసుకోండి

కొలెస్ట్రాల్, అధిక రక్తపోటు తగ్గించే తులసి టీ, ఇంకా ఏమేమి ప్రయోజనాలు

హైదరాబాద్ సిటిజన్స్ స్పెషాలిటీ హాస్పిటల్ అధునాతన లాపరోస్కోపిక్ సర్జరీతో రెండు అరుదైన సిజేరియన్ చికిత్సలు

పొద్దుతిరుగుడు నూనెను వాడేవారు తెలుసుకోవాల్సిన విషయాలు

ఆంధ్రప్రదేశ్‌లో 7.7 శాతంకు చేరుకున్న డిమెన్షియా కేసులు

తర్వాతి కథనం
Show comments