Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేశ్వరంలో బీఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి ముందంజ

Webdunia
ఆదివారం, 3 డిశెంబరు 2023 (13:15 IST)
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ముగిసింది. తెలంగాణలోని మహేశ్వరంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మహేశ్వరంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి మంత్రి సబితా ఇంద్రారెడ్డి 3500 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 
 
మహేశ్వరంలో కాంగ్రెస్ అభ్యర్థిగా కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పోటీ చేశారు. బీజేపీ తరపున శ్రీరాములు యాదవ్ పోటీ చేశారు. బీఆర్‌ఎస్‌ మంత్రులు, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు చాలా మంది ఓటమి దిశగా పయనిస్తున్నారు. అయితే సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డి మాత్రం తన సత్తా చాటుతున్నారు.
 
కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఖమ్మంతో పాటు దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. సబితా ఇంద్రారెడ్డి బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.
 
మహేశ్వరంలో కౌంటింగ్ కొనసాగుతుండగా ప్రస్తుతం వీటీఆర్పీ అభ్యర్థి మల్లేష్ పిప్పల కురుమ కంటే బీఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పూరీ జగన్నాథ ఆలయ పేల్చివేతకు జ్యోతి మల్హోత్రా రెక్కీ?

కరాలి మూవీ పూజతో ప్రారంభించిన హీరో నవీన్ చంద్ర

థియేటర్లు బంద్ కు ఎగ్జిబిటర్లు పిలుపు - పర్సంటేజ్ లో తేడా తేల్చాలని నిర్మాతలు

ఏపీ సీఎం చంద్రబాబుకు బహుమతి ఇచ్చిన పూనమ్ కౌర్

Rajamouli: ఎన్టీఆర్ బర్త్ డే సందర్భంగా యమదొంగ రీ రిలీజ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఉదయాన్నే ఖాళీ కడుపుతో వేడినీటితో వెల్లుల్లి నీరు తీసుకుంటే?

Black Salt: మజ్జిగలో ఈ ఒక్కటి కలుపుకుని తాగితే ఎన్ని ప్రయోజనాలో?

గ్రీన్ టీ తాగుతున్నారా? ఐతే ఇవి తెలుసుకోండి

తాటి బెల్లం ఆరోగ్య ప్రయోజనాలు

బరువు తగ్గడం కోసం 5 ఆరోగ్యకరమైన స్నాక్స్, ఏంటవి?

తర్వాతి కథనం
Show comments