Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహేశ్వరంలో బీఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి ముందంజ

Webdunia
ఆదివారం, 3 డిశెంబరు 2023 (13:15 IST)
ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓటింగ్ ముగిసింది. తెలంగాణలోని మహేశ్వరంలో ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మహేశ్వరంలో బీఆర్‌ఎస్ అభ్యర్థి మంత్రి సబితా ఇంద్రారెడ్డి 3500 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. 
 
మహేశ్వరంలో కాంగ్రెస్ అభ్యర్థిగా కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డి పోటీ చేశారు. బీజేపీ తరపున శ్రీరాములు యాదవ్ పోటీ చేశారు. బీఆర్‌ఎస్‌ మంత్రులు, సిట్టింగ్‌ ఎమ్మెల్యేలు చాలా మంది ఓటమి దిశగా పయనిస్తున్నారు. అయితే సీనియర్ నేత సబితా ఇంద్రారెడ్డి మాత్రం తన సత్తా చాటుతున్నారు.
 
కొన్ని ప్రాంతాల్లో కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య హోరాహోరీ పోరు నడుస్తోంది. ఖమ్మంతో పాటు దక్షిణ తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది. సబితా ఇంద్రారెడ్డి బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు.
 
మహేశ్వరంలో కౌంటింగ్ కొనసాగుతుండగా ప్రస్తుతం వీటీఆర్పీ అభ్యర్థి మల్లేష్ పిప్పల కురుమ కంటే బీఆర్ఎస్ అభ్యర్థి సబితా ఇంద్రారెడ్డి ఆధిక్యంలో ఉన్నారు.
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఐదు పదుల వయసులో శిల్పాశెట్టి ఫిట్నెస్ సీక్రెట్ ఇదే!

ది గ్రేట్ ఇండియన్ కపిల్ షో సీజన్ 3లో పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ, తన డబ్బునంతా కపిల్ శర్మకు అప్పగించారా?

Natti kumar: ఫిలిం ఛాంబర్, ఫెడరేషన్ కలిసి సినీ కార్మికులను మోసం చేశారు : నట్టి కుమార్ ఫైర్

Govinda-Sunita divorce: గోవింద- సునీత విడాకులు తీసుకోలేదు.. మేనేజర్

వారం ముందుగానే థియేట్రికల్ రిలీజ్ కు వస్తున్న లిటిల్ హార్ట్స్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

అల్లం టీ తాగితే అధిక బరువు తగ్గవచ్చా?

శక్తినిచ్చే ఖర్జూరం పాలు, మహిళలకు పవర్ బూస్టర్

అబోట్ నుంచి నిరంతర గ్లూకోజ్ రీడింగులు అలర్ట్‌లతో కూడిన నెక్స్ట్-జెన్ ఫ్రీస్టైల్ లిబ్రే 2 ప్లస్‌

ఈ ఆయుర్వేద సూపర్‌ఫుడ్‌లతో రుతుపవనాల వల్ల వచ్చే మొటిమలకు వీడ్కోలు చెప్పండి

తెల్ల నువ్వులతో ఆరోగ్య ప్రయోజనాలు

తర్వాతి కథనం
Show comments