Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఛార్మినార్ నుంచి మాజీ మేయర్ మీర్ జుల్ఫికర్ అలీ విజయం

Webdunia
ఆదివారం, 3 డిశెంబరు 2023 (14:38 IST)
చార్మినార్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఎంఐఎం అభ్యర్థి, మాజీ మేయర్ మీర్ జుల్ఫికర్ అలీ విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి మేఘారాణి అగర్వాల్ రెండో స్థానానికి పరిమితమయ్యారు. మొదటి కొన్ని రౌండ్లకు మేఘా రాణి ఆధిక్యంలో ఉన్నప్పటికీ అది తాత్కాలికమే. 
 
చార్మినార్ నియోజకవర్గంలో 49,002 ఓట్లతో మీర్ జుల్ఫికర్ విజయం సాధించారు. 15వ రౌండ్ తర్వాత దాదాపు 22,858 ఓట్లతో ఆధిక్యంలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీ-బిజెపికి చెందిన మేఘా రాణి అగర్వాల్ 26,144 ఓట్లతో మాజీ మేయర్‌కు 2వ స్థానంలో ఉన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సీఎం పెళ్లాం సమాజానికి మంచి చేయాలనుకుంటే ఏమైంది ?

రెండు మతాల మధ్య చిచ్చు పెట్టిన గొర్రె కథతో గొర్రె పురాణం ట్రైలర్

ఫ్యామిలీ ఆడియెన్స్ ను దృష్టిలో పెట్టుకుని చంద్రహాస్ తో రామ్ నగర్ బన్నీ తీసా : ప్రభాకర్

దుబాయ్‌లో సుబ్రహ్మణ్య- బియాండ్ ఇమాజినేషన్ చిత్రం గ్లింప్స్ రిలీజ్

కొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన మేఘా ఆకాశ్

అన్నీ చూడండి

ఆరోగ్యం ఇంకా...

ఆరోగ్యానికి 5 తులసి ఆకులు, ఏం చేయాలి?

చికాగోలో నాట్స్ హైవే దత్తత కార్యక్రమం

బ్రాండ్ అంబాసిడర్ తాప్సీ పన్నుతో కలిసి వోగ్ ఎక్స్‌క్లూజివ్ ఐవేర్ కలెక్షన్‌

ప్రతిరోజూ బాదం పప్పును తింటే ప్రయోజనం ఏంటి?

ప్రతిరోజూ ఉదయాన్నే ఉసిరి తింటే..!

తర్వాతి కథనం
Show comments