Webdunia - Bharat's app for daily news and videos

Install App

తెరాస ఎమ్మెల్సీ యాదవ రెడ్డి సస్పెండ్.. కేసీఆర్ ఆర్డర్స్

Webdunia
శుక్రవారం, 23 నవంబరు 2018 (11:00 IST)
ఎమ్మెల్సీ కె.యాదవరెడ్డిని టీఆర్‌ఎస్ పార్టీ బహిష్కరించింది. ఈ మేరకు టీఆర్‌ఎస్ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నందున క్రమశిక్షణ చర్యల్లో భాగంగా యాదవరెడ్డిపై బహిష్కరణ వేటు వేసినట్లు పేర్కొంది. 
 
ఇదిలావుండగా, యాదవరెడ్డి శుక్రవారం యూపీఏ ఛైర్‌పర్సన్ సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌లో చేరనున్నారు. అదేవిధంగా తెరాసకు రాజీనామా చేసిన ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, మాజీ ఎంఎల్‌సి జగదీశ్వర్‌రెడ్డి కూడా కాంగ్రెస్‌లో చేరనున్నారు.

సంబంధిత వార్తలు

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments