Webdunia - Bharat's app for daily news and videos

Install App

#TelanganaElectionResults : రేవంత్ - సుహాసినలపై బెట్టింగ్స్

Webdunia
మంగళవారం, 11 డిశెంబరు 2018 (07:33 IST)
తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసిన టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, టీడీపీ అభ్యర్థిగా కూకట్‌పల్లి నుంచి పోటీ చేసిన నందమూరి వెంకట సుహాసినలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా బెట్టింగులు, పందేలు నడుస్తున్నాయి. రేవంత్‌ను కొడంగల్‌లో ఓడించాలని టీఆర్ఎస్ అధిష్టానం గట్టి ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే.
 
ఐటీ దాడులు, ఈడీ దాడులు, అక్రమంగా అరెస్టులు అంటూ రేవంత్‌ రెడ్డిపై ఒత్తిడి చేసినా గెలుపుపై రేవంత్  రెడ్డి ధీమాగా ఉన్నారు. కనీసం 30 వేల మెజార్టీతో గెలుస్తానని రేవంత్ మీడియా ముందు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇదిలావుంటే రేవంత్ రెడ్డి గెలుపు, ఓటములపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో వంద కోట్ల బెట్టింగ్ జరుగుతున్నట్టు వినికిడి. అలాగే, కూకట్‌పల్లి తీర్పుపైనా కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా పెద్ద మొత్తంలో పందేలు జోరుగా సాగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

గేమ్ ఛేంజర్ కోసం చెన్నై వెళుతున్న రామ్ చరణ్ లేటెస్ట్

అపార్ట్‌మెంట్‌లో శవమై కనిపించిన భోజ్‌పురి నటి అమృత పాండే.. ఏమైంది?

కల్కి 2898 ఎడి చిత్రంలో ప్రభాస్, కమల్ హాసన్ పాత్రలు స్పూర్తి వారివేనట

అశోక్ గల్లా, వారణాసి మానస చిత్రం పేరు దేవకీ నందన వాసుదేవ

కామెడీ, హర్రర్ తో తిండిబోతు దెయ్యం ప్రారంభం

తర్వాతి కథనం
Show comments