Webdunia - Bharat's app for daily news and videos

Install App

#TelanganaElectionResults : రేవంత్ - సుహాసినలపై బెట్టింగ్స్

Webdunia
మంగళవారం, 11 డిశెంబరు 2018 (07:33 IST)
తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేసిన టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, టీడీపీ అభ్యర్థిగా కూకట్‌పల్లి నుంచి పోటీ చేసిన నందమూరి వెంకట సుహాసినలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీగా బెట్టింగులు, పందేలు నడుస్తున్నాయి. రేవంత్‌ను కొడంగల్‌లో ఓడించాలని టీఆర్ఎస్ అధిష్టానం గట్టి ప్రయత్నాలు చేసిన సంగతి తెలిసిందే.
 
ఐటీ దాడులు, ఈడీ దాడులు, అక్రమంగా అరెస్టులు అంటూ రేవంత్‌ రెడ్డిపై ఒత్తిడి చేసినా గెలుపుపై రేవంత్  రెడ్డి ధీమాగా ఉన్నారు. కనీసం 30 వేల మెజార్టీతో గెలుస్తానని రేవంత్ మీడియా ముందు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 
 
ఇదిలావుంటే రేవంత్ రెడ్డి గెలుపు, ఓటములపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యంగా తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో వంద కోట్ల బెట్టింగ్ జరుగుతున్నట్టు వినికిడి. అలాగే, కూకట్‌పల్లి తీర్పుపైనా కృష్ణా, గుంటూరు, తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా పెద్ద మొత్తంలో పందేలు జోరుగా సాగుతున్నాయి. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆలయంలో పవిత్ర జలం చల్లి.. నటితో పూజారి అసభ్య ప్రవర్తన

Anushka Shetty: అనుష్క శెట్టికి ఐ లవ్ యూ చెప్పిన అబ్బాయి.. ఓకే చేసిన దేవసేన!

Pawan kalyan: నా కుమార్తె నాకు ఒక వరంలా మారింది : జ్యోతి కృష్ణ

Sreleela: అందమైన తన వెలుగు వైపు నడుస్తున్నానంటూ శ్రీలీల ఆనందం

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ 9 తెలుగు : బిగ్ బాస్ హౌస్‌లోకి అలేఖ్య చిట్టి పికిల్స్‌ రమ్య?

తర్వాతి కథనం
Show comments