Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ, షాలకు భయపడి కేటీఆర్ డైపర్స్ వేసుకుని తిరుగుతున్నారు: ఇంద్రసేనా రెడ్డి

Webdunia
గురువారం, 29 నవంబరు 2018 (13:16 IST)
మోడీ, అమిత్ షాలకు భయపడి కేటీఆర్ డైపర్స్ వేసుకుని తిరుగుతున్నాడని, డిసెంబరు 7వ తేదీ తరువాత డైపర్స్ కూడా ఉండవని విమర్శించారు తెలంగాణ బీజేపీ నేత ఇంద్రసేనా రెడ్డి. ఎల్బీనగర్ ప్రచార సభలో మాడ్లాడిన ఇంద్రసేనా రెడ్డి కేటిఆర్ పెద్ద, చిన్న మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడని, బూతులు మాట్లాడటం తెలంగాణ సంస్కృతి కాదని తెలియజేశారు. 
 
హైదరాబాద్‌లో టీఆర్ఎస్ హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, రోడ్ల మీద గుంతలు కూడా పూడ్చలేదని మరోమారు అభివృద్ధి పేరుతో కేసీఆర్, కేటిఆర్‌లు ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారన్నారు. మోసం చేసే వారికి ప్రజలు కర్రు కాల్చి మీద వాతలు పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Dabidi Dibidi : ఐటమ్ సాంగ్‌లో ఓవర్ డ్యాన్స్.. హద్దుమీరితే దబిడి దిబిడే..

UK-chiru: నా హృదయం కృతజ్ఞతతో నిండిపోయింది’ - యునైటెడ్ కింగ్‌డమ్‌లో మెగాస్టార్ చిరంజీవి

Nani: హిట్ : ది థర్డ్ కేస్ నుంచి నాని, శ్రీనిధి శెట్టి పై ఫస్ట్ సింగిల్ షూట్

Varma: ఏపీలో శారీ సినిమాకు థియేటర్స్ దొరకవు అనుకోవడం లేదు - రామ్ గోపాల్ వర్మ

జాక్ - కొంచెం క్రాక్ గా వుంటాడు, నవ్విస్తాడు : సిద్ధు జొన్నలగడ్డ

తర్వాతి కథనం
Show comments