Webdunia - Bharat's app for daily news and videos

Install App

మోడీ, షాలకు భయపడి కేటీఆర్ డైపర్స్ వేసుకుని తిరుగుతున్నారు: ఇంద్రసేనా రెడ్డి

Webdunia
గురువారం, 29 నవంబరు 2018 (13:16 IST)
మోడీ, అమిత్ షాలకు భయపడి కేటీఆర్ డైపర్స్ వేసుకుని తిరుగుతున్నాడని, డిసెంబరు 7వ తేదీ తరువాత డైపర్స్ కూడా ఉండవని విమర్శించారు తెలంగాణ బీజేపీ నేత ఇంద్రసేనా రెడ్డి. ఎల్బీనగర్ ప్రచార సభలో మాడ్లాడిన ఇంద్రసేనా రెడ్డి కేటిఆర్ పెద్ద, చిన్న మర్యాద లేకుండా మాట్లాడుతున్నాడని, బూతులు మాట్లాడటం తెలంగాణ సంస్కృతి కాదని తెలియజేశారు. 
 
హైదరాబాద్‌లో టీఆర్ఎస్ హయాంలో ఎటువంటి అభివృద్ధి జరగలేదని, రోడ్ల మీద గుంతలు కూడా పూడ్చలేదని మరోమారు అభివృద్ధి పేరుతో కేసీఆర్, కేటిఆర్‌లు ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారన్నారు. మోసం చేసే వారికి ప్రజలు కర్రు కాల్చి మీద వాతలు పెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

పవన్ కళ్యాణ్ సినిమాకు టిక్కెట్ రేట్లు పెంచండి... ఏఎం రత్నం వినతి

హరిహరవీరమల్లు టికెట్ ధర ఆమోదం కోరుతూ ఛాంబర్ కి అభ్యర్థన

Ali: రాజేంద్రప్రసాద్ గారు సరదాగా మాట తూలారు : అలీ స్పందన

పెళ్లి పుస్తకం నుంచి షష్టిపూర్తి వరకు ఎవరికీ దక్కనిది నాకు దక్కింది: డా. రాజేంద్ర ప్రసాద్

సాయి కుమార్ నటించిన చౌకీదార్ నుంచి నాన్న.. పాట విడుదల

తర్వాతి కథనం
Show comments