Webdunia - Bharat's app for daily news and videos

Install App

పల్లెబాట పట్టిన ఓటరు... ఎలాగైనా ఓటేసి తీరుతాం... ఎవరికో?

Webdunia
గురువారం, 6 డిశెంబరు 2018 (17:38 IST)
రేపే ఎన్నికలు కావడంతో నగరంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న గ్రామీణ ప్రాంతాల ఓటర్లు పల్లె బాట పట్టారు. కొత్తగూడెం, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన వారు గ్రామాల బాట పట్టారు. వారివారి స్వంత గ్రామానికి వెళ్లేందుకు ఎల్ బి నగర్‌కు చేరుకోవడంతో విజయవాడ బస్టాప్ వద్ద రద్దీ వాతావరణం నెలకొంది.
 
కామన్‌గా దసరా, దీపావళి, సంక్రాంతి పండగల సమయంలో రద్దీగా ఉండే ఈ ఏరియా ప్రయాణికులతో కిక్కిరిసి పోయింది. ఈ సమయంలో బస్సులు సరిగా అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందిపడుతూ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎలాగైనా చేరుకోవాలని పడిగాపులు కాస్తున్నారు. ఎలాగైనా ఈ ఎన్నికల్లో ఓట్లు వేసి తీరుతాం అంటున్నారు. మరి వీళ్లంతా ఏ పార్టీకి వెయ్యబోతున్నారో...?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రామ్ చరణ్ కు బదులు విజయ్ దేవరకొండ కు చాన్స్ వచ్చిందా ?

Manchu Manoj: మళ్లీ వార్తల్లో మంచు మనోజ్.. అడవుల్లో సెలెబ్రీటీలు వుండకూడదని? (video)

పైరసీ వచ్చినా తండేల్‌ వంద కోట్ల క్లబ్ కు చేరింది, అయినా ఆవేదనలో నిర్మాతలు

విశ్వక్ సేన్ లైలా తో మార్కెట్ ఒక్కసారిగా పడిపోయిందా !

డేటింగ్ పుకార్ల మధ్య, సమంతా సెలీనా గోమెజ్ సాహిత్యాన్ని పంచుకుంది

తర్వాతి కథనం
Show comments