Webdunia - Bharat's app for daily news and videos

Install App

పల్లెబాట పట్టిన ఓటరు... ఎలాగైనా ఓటేసి తీరుతాం... ఎవరికో?

Webdunia
గురువారం, 6 డిశెంబరు 2018 (17:38 IST)
రేపే ఎన్నికలు కావడంతో నగరంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న గ్రామీణ ప్రాంతాల ఓటర్లు పల్లె బాట పట్టారు. కొత్తగూడెం, నల్లగొండ, ఖమ్మం జిల్లాలకు చెందిన వారు గ్రామాల బాట పట్టారు. వారివారి స్వంత గ్రామానికి వెళ్లేందుకు ఎల్ బి నగర్‌కు చేరుకోవడంతో విజయవాడ బస్టాప్ వద్ద రద్దీ వాతావరణం నెలకొంది.
 
కామన్‌గా దసరా, దీపావళి, సంక్రాంతి పండగల సమయంలో రద్దీగా ఉండే ఈ ఏరియా ప్రయాణికులతో కిక్కిరిసి పోయింది. ఈ సమయంలో బస్సులు సరిగా అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందిపడుతూ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఎలాగైనా చేరుకోవాలని పడిగాపులు కాస్తున్నారు. ఎలాగైనా ఈ ఎన్నికల్లో ఓట్లు వేసి తీరుతాం అంటున్నారు. మరి వీళ్లంతా ఏ పార్టీకి వెయ్యబోతున్నారో...?

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

వెంకన్న స్వామి దయ, ప్రేక్షకుల ఆశీస్సులతో ‘కింగ్డమ్’ చిత్రంతో ఘన విజయం : విజయ్ దేవరకొండ

ఢిల్లీలోని తెలుగు ప్రజల కోసం 'హరిహర వీరమల్లు' ప్రత్యేక ప్రదర్శనలు..

శ్రీవారి సేవలో 'కింగ్డమ్' చిత్ర బృందం

Hari Hara Veera Mallu: ఢిల్లీ ఏపీ భవన్‌లో రెండు రోజుల పాటు హరిహర వీరమల్లు చిత్ర ప్రదర్శన

Athadu Super 4K : ఆగస్ట్ 9న రీ రిలీజ్ కానున్న మహేష్ బాబు అతడు.. శోభన్ బాబు ఆ ఆఫర్‌ను?

తర్వాతి కథనం
Show comments