అలా జరగకుంటే బ్లేడుతో అక్కడ కోసుకుంటా - బండ్ల గణేష్‌

Webdunia
గురువారం, 22 నవంబరు 2018 (21:22 IST)
కాంగ్రెస్ పార్టీలో బండ్ల గణేష్ చేరిన తరువాత ఆ పార్టీ మీద ఎక్కడ లేని హోప్స్ పెట్టుకున్నారాయన. ఈసారి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం ఖాయమంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. తెలంగాణాలో కాంగ్రెస్ గెలుపును తలుచుకుంటేనే అందరూ ముక్కున వేలేసుకుంటున్నారని చెబుతున్నారు బండ్ల. 
 
అయితే బండ్ల గణేష్ తాజాగా చేసిన వ్యాఖ్యలు తెలంగాణాలోనే కాదు ఎపి రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో రాకుంటే డిసెంబర్ 11వ తేదీన హైదరాబాదులో గొంతు కోసుకుంటానన్నారు బండ్ల గణేష్‌. మిగిలిన నేతలు చెప్పే మాటలకు తాను చెప్పే మాటలకు ఎంతో వ్యత్యాసం ఉంటుందంటున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి రాకుంటే మాత్రం తాను ఆత్మహత్య చేసుకోవడం ఖచ్చితమంటున్నారు. ఆ అవసరం రాదని, కాంగ్రెస్ గెలవడం ఖాయమంటున్నారు. 
 
బండ్ల గణేష్‌ తాజాగా చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. మరి చూడాలి... కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకుంటే నిజంగానే బండ్ల గణేష్‌ ఆత్మహత్య చేసుకుంటారా లేకుంటే మిగిలిన నాయకులలా మాటలు చెప్పి ఊరుకుంటారా. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఎర్రటి ఎండలో ఎద్దును బాధపెట్టారు, వైసిపి నాయకులపై చర్యలు తీసుకోండి: యాంకర్ రష్మి

సనోజ్ మిశ్రాపై మళ్లీ మోనాలిసా ఆరోపణలు.. పదిసార్లు లైంగికంగా వేధించాడు

Ram Charan: సతీ లీలావతి ట్రైలర్‌ను రామ్ చరణ్ విడుదల చేశారు

Nagababu: మేం కాపులం టైటిల్ మేము ‘కాప్‌’లం’ గా మారిందా?

Varalaxmi: పోలీస్ కంప్లైంట్ చిత్రంలో సూప‌ర్ స్టార్ కృష్ణపై స్పెష‌ల్ సాంగ్‌

తర్వాతి కథనం
Show comments