బియ్యం పాయసం తయారీ విధానం...

కావలసిన పదార్థాలు: బియ్యం - పావు కప్పు పాలు - 2 కప్పులు యాలకులు - 2 కిస్‌మిస్ - 25 గ్రాములు కుంకుమపువ్వు - కొద్దిగా తయారీ విధానం: ముందుగా బియ్యాన్ని పావుగంట పాటు నానబెట్టుకుని పొడిగా ఆరబెట్టాలి. ఆ

Webdunia
బుధవారం, 19 సెప్టెంబరు 2018 (13:11 IST)
కావలసిన పదార్థాలు:
బియ్యం - పావు కప్పు
పాలు - 2 కప్పులు
యాలకులు - 2 
కిస్‌మిస్ - 25 గ్రాములు
కుంకుమపువ్వు - కొద్దిగా 
చక్కెర - తగినంత
 
తయారీ విధానం:
ముందుగా బియ్యాన్ని పావుగంట పాటు నానబెట్టుకుని పొడిగా ఆరబెట్టాలి. ఆ తరువాత ఈ బియ్యాన్ని మిక్సీలో బరకగా రుబ్బుకోవాలి. ఇప్పుడు పాత్రలో పాలు పోసి అవి కాగిన తరువాత బియ్యపు రవ్వను, యాలకుల పొడిని వేసుకుని రవ్వ మెత్తబడేవరకు సన్నని మంటపై ఉడికించుకోవాలి. వేడి పాలలో కుంకుమపువ్వును నానబెట్టుకుని పాయసంలో కలుపుకోవాలి. చివరగా చక్కెర వేసుకుని 3 లేదా 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. అంతే బియ్యం పాయసం రెడీ. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

భార్యతో గొడవలు.. నాటు తుపాకీతో ఆత్మహత్య చేసుకున్న భర్త

ప్రయాణికులకు శుభవార్త - హైదరాబాద్ నుంచి ఏపీకి సంక్రాంతి స్పెషల్ బస్సులు

Vallabhaneni Vamsi: అరెస్టు భయంతో మళ్లీ అజ్ఞాతంలోకి వల్లభనేని వంశీ?

స్పైస్‌జెట్ విమాన ప్రయాణికుడిపై దాడి : ఎయిరిండియా పైలెట్ అరెస్టు

స్నేహితులతో క్రికెట్ ఆడాడు.. తర్వాత ఏమైందో కానీ పొలంలో ఉరేసుకున్నాడు..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

విజయ్ దేవరకొండ, రష్మిక మందన్నల పెళ్లి డేట్ ఫిక్స్.. ఎప్పుడంటే?

Chiru: అనిల్ రావిపూడి దుర్గమ్మ సన్నిధిలో చిరంజీవి డబ్బింగ్ లో తాజా అప్ డేట్

Akhanda 2 Tickets reduced: తెలంగాణలో అఖండ 2 టికెట్ ధరలు తగ్గించబడ్డాయి

Siddhu Jonnalagadda: సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సిద్ధు జొన్నలగడ్డ హ్యాట్రిక్ చిత్రం ప్రకటన

టెలివిజన్ సీరియల్ నటి నందిని ఆత్మహత్య.. చున్నీతో కిటికీకి ఉరేసుకుని..?

తర్వాతి కథనం
Show comments