Webdunia - Bharat's app for daily news and videos

Install App

మైదా రసగుల్లా ఎలా చేయాలో తెలుసా?

Webdunia
గురువారం, 20 డిశెంబరు 2018 (10:48 IST)
కావలసిన పదార్థాలు:
మైదాపిండి - 1/4 కేజీ
పాలు - 1 కప్పు
యాలకుల పొడి - అరస్పూన్
పంచదార - అరకిలో
కేసరి రంగు - కొద్దిగా
నెయ్యి - 100 గ్రా
 
తయారీ విధానం:
ముందుగా మైదా పిండికి నూనె కలిపి మెత్తగా వత్తుకుని అరగంట పాటు అలానే ఉంచాలి. ఆ తరువాత స్టౌమీద బాణలి వేడయ్యాక నెయ్యి  వేసి అది బాగా వేడయ్యాక అందులో మనం ముందుగా తయారుచేసుకున్న మైదా మిశ్రమాన్ని చిన్న సైజులో పూరీల్లా వత్తుకోవాలి.

ఇలా వేసిన తరువాత మైదా పూరీలు బ్రౌన్ రంగు వచ్చేంత వరకు వేయించి ఓ పాత్రలోకి తీసుకోవాలి. ఈలోగా పంచదార మునిగేవరకు నీటిని పోసి అందులో యాలకుల పొడి, కేసరి రంగు కలిపి వేయించిన పూరీలను పాకంలో కలుపుకోవాలి. ఈ పూరీలను పంచదార జీరాలో కాసేపు ఊరనిస్తే మైదా రసగుల్లా రెడీ.. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

మటన్ కూరలో కారం ఎక్కువైందంటూ తిట్టిన భర్త... మనస్తాపంతో నవ వధువు

చిత్తూరు నుంచి చెన్నై - బెంగుళూరుకు జస్ట్ ఓ గంటన్నర మాత్రమే జర్నీ....

అక్రమ సంబంధమే యమపాశమైంది... హత్య కేసులోని మిస్టరీని ఛేదించింది...

అల్లుడుని పెళ్లి చేసుకునేందుకు అత్త ప్రయత్నం... అడ్డుకున్న కుమార్తె...

చిన్నారుల ప్రాణాలు తీసుకున్న దగ్గు మందు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

30 యేళ్లుగా ఇనుప రాడ్లు కాలులో ఉన్నాయి... బాబీ డియోల్

Chiranjeevi: చెన్నైవెళుతున్న చిరంజీవి, వెంకటేష్

Vennela Kishore: వెన్నెల కిషోర్ పాడిన అనుకుందొకటిలే.. లిరికల్ సాంగ్

Omkar: ఓంకార్ సారధ్యంలో రాజు గారి గది 4 శ్రీచక్రం ప్రకటన

Rakshit Atluri: అశ్లీలతకు తావు లేకుండా శశివదనే సినిమాను చేశాం: రక్షిత్ అట్లూరి

తర్వాతి కథనం
Show comments