Webdunia - Bharat's app for daily news and videos

Install App

మహాశివరాత్రి స్పెషల్: అటుకుల పాయసం ఎలా చేయాలి?

Webdunia
గురువారం, 20 ఫిబ్రవరి 2020 (19:01 IST)
Atukula payasam
మహాశివరాత్రి పర్వదినాన ఉపవాసం వుండే చాలామంది అటుకులతో చేసిన పాయసాన్ని కాసింత తీసుకోవచ్చు. అలాగే స్వామివారికి నైవేద్యంగా సమర్పించవచ్చు. అందుకే మహాశివరాత్రిని పురస్కరించుకుని అటుకుల పాయసాన్ని సులభంగా ఎలా చేయాలో చూద్దాం..
 
కావలసిన పదార్థాలు
పాలు: అర లీటరు
వెన్న : పావు కప్పు 
అటుకులు : వంద గ్రాములు 
జీడిపప్పు : పది గ్రాములు 
ఎండు ద్రాక్షలు : పది గ్రాములు
ఏలకుల పొడి : ఒక స్పూన్ 
కొబ్బరి తురుము : ఒక కప్పు 
బెల్లం తురుము : అర కేజీ 
బాదం పప్పు :  పది గ్రాములు 
 
తయారీ విధానం:
ముందుగా ఒక బౌల్‌లో పాలను పోసి మరిగించాలి. తర్వాత అందులో బెల్లం తురుము వేసి బాగా కలపాలి. అందులో అటుకులు వేసి సుమారు పావుగంట సేపు ఉడికించాలి. అంతలోపు మరో చిన్నపాటి పాన్‌లో నెయ్యి వేసి కరిగిన తర్వాత జీడిపప్పు, కిస్‌మిస్, బాదంపప్పు వేసి వేయించి ఉడుకుతున్న అటుకుల పాయసంలో కలిపేయాలి. ఆపై దించే ముందు ఏలకుల పొడి వేసి బాగా కలపాలి. అంతే అటుకుల పాయసం రెడీ.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాాజా వార్తలు

ప్రియురాలు కానిస్టేబుల్‌ను హత్య చేసి ఠాణాలో లొగిపోయిన ఏఎస్ఐ

సింగర్ రాహుల్ సిప్లిగంజ్‌కు కోటి రూపాయల నజరానా

ఏపీ లిక్కర్ స్కామ్ : వైకాపా ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టు - స్వాగతించిన బీజేపీ

అక్రమ సంబంధాన్ని ప్రియుడి భార్యకు చెప్పాడనీ విలేఖరి హత్యకు మహిళ కుట్ర!!

అట్టహాసంగా మహాకాళి అమ్మవారి బోనాలు ప్రారంభం

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దళితుడిని అని తెలిశాకే.. సినిమా అవకాశాలు తగ్గిపోయాయి.: బాబు మోహన్

కిల్లర్ లో ప్రీతి అస్రాని ని ఎత్తుకున్న లుక్ తో ఎస్‌జె సూర్య

చిరంజీవి, నయనతార కేరళలో కీలకమైన సన్నివేశాలు, డ్యూయెట్ సాంగ్ షూటింగ్

Vijay Deverakonda: హిందీలో సామ్రాజ్య టైటిల్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్

Unni Mukundan: ఉన్ని ముఖుందన్, దర్శకుడు జోషీ కలిసి భారీ ప్రాజెక్ట్

తర్వాతి కథనం
Show comments