Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌: ప్రీ-క్వార్టర్స్‌లోకి పీవీ సింధు

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో ఒలింపిక్స్‌ రజత పతక విజేత పీవీ సింధు మెరిసింది. ఈ టోర్నీలో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు లభించినా.. తొలి రౌండం బై లభించడంతో పీవీ సింధు.. ప్రీ-క్వార్టర్స్‌లోకి అడుగ

Webdunia
బుధవారం, 23 ఆగస్టు 2017 (10:49 IST)
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో ఒలింపిక్స్‌ రజత పతక విజేత పీవీ సింధు మెరిసింది. ఈ టోర్నీలో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు లభించినా.. తొలి రౌండం బై లభించడంతో పీవీ సింధు.. ప్రీ-క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. మంగళవారం జరిగిన రెండో రౌండ్లో పీవీ సింధు కొరియాకు చెందిన కిమ్‌ హో మిన్‌పై 21-16, 21-14తో వరుస సెట్లతో విజయం సాధించింది. 
 
ఆద్యంతం ప్రత్యర్థిపై మెరుగ్గా రాణించిన పీవీ సింధు 49 నిమిషాల్లోనే గెలుపును సొంతం చేసుకుంది. 2013, 2014ల్లో రెండు సార్లు ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలుచుకున్న పీవీ సింధు.. ఈసారి స్వర్ణ పతకం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. 
 
ఇకపోతే.. భారత 13వ సీడ్‌ అజరు జయరామ్‌ లూకా రాబర్‌(ఆస్ట్రేలియా)పై 21-14, 21-12 తేడాతో గెలిచాడు. సింగపూర్‌ ఓపెన్‌ ఛాంప్‌,15వ సీడ్‌ బి సాయి ప్రణీత్‌ వురు నాన్‌ (హాంకాంగ్‌)పై వరుస సెట్లలో 21-18, 21-17తో విజయం సాధించాడు. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Revanth Reddy: తెలంగాణ అసెంబ్లీలో రేవంత్ రెడ్డి, కేటీఆర్‌ల జైలు కథలు..

Aarogyasri: ఏపీలో ఏప్రిల్ 7 నుంచి ఆరోగ్య శ్రీ సేవలు బంద్?

Putin: భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్..

HIV: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిర్ణయం.. హెచ్ఐవీ ఇన్ఫెక్షన్లు పెరిగిపోతాయ్!

14 ఏళ్ల క్రితం తప్పిపోయిన కొడుకుని తిరిగి కలుసుకున్న తల్లిదండ్రులు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రేపటి నుండి మ్యాడ్ స్వ్కేర్ స్క్రీనింగ్ లలో కింగ్ డమ్ టీజర్ ఎట్రాక్షన్

OG సినిమాలో నన్ను ధ్వేషిస్తారు, ప్రేమిస్తారు : అభిమన్యు సింగ్

Ntr: జపాన్‌ లో అందమైన జ్ఞాపకాలే గుర్తొస్తాయి : ఎన్టీఆర్

VB ఎంటర్‌టైన్‌మెంట్స్ ఫిల్మ్ అండ్ టీవీ, డిజిటల్ మీడియా అవార్డ్స్

డల్ గా వుంటే మ్యాడ్ లాంటి సినిమా చూడమని డాక్టర్లు కూడా చెప్పాలి : నాగచైతన్య

తర్వాతి కథనం
Show comments