Webdunia - Bharat's app for daily news and videos

Install App

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌: ప్రీ-క్వార్టర్స్‌లోకి పీవీ సింధు

ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో ఒలింపిక్స్‌ రజత పతక విజేత పీవీ సింధు మెరిసింది. ఈ టోర్నీలో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు లభించినా.. తొలి రౌండం బై లభించడంతో పీవీ సింధు.. ప్రీ-క్వార్టర్స్‌లోకి అడుగ

Webdunia
బుధవారం, 23 ఆగస్టు 2017 (10:49 IST)
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో ఒలింపిక్స్‌ రజత పతక విజేత పీవీ సింధు మెరిసింది. ఈ టోర్నీలో భారత షట్లర్లకు మిశ్రమ ఫలితాలు లభించినా.. తొలి రౌండం బై లభించడంతో పీవీ సింధు.. ప్రీ-క్వార్టర్స్‌లోకి అడుగుపెట్టింది. మంగళవారం జరిగిన రెండో రౌండ్లో పీవీ సింధు కొరియాకు చెందిన కిమ్‌ హో మిన్‌పై 21-16, 21-14తో వరుస సెట్లతో విజయం సాధించింది. 
 
ఆద్యంతం ప్రత్యర్థిపై మెరుగ్గా రాణించిన పీవీ సింధు 49 నిమిషాల్లోనే గెలుపును సొంతం చేసుకుంది. 2013, 2014ల్లో రెండు సార్లు ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్‌షిప్‌లో కాంస్యం గెలుచుకున్న పీవీ సింధు.. ఈసారి స్వర్ణ పతకం సాధించాలని ఉవ్విళ్లూరుతోంది. 
 
ఇకపోతే.. భారత 13వ సీడ్‌ అజరు జయరామ్‌ లూకా రాబర్‌(ఆస్ట్రేలియా)పై 21-14, 21-12 తేడాతో గెలిచాడు. సింగపూర్‌ ఓపెన్‌ ఛాంప్‌,15వ సీడ్‌ బి సాయి ప్రణీత్‌ వురు నాన్‌ (హాంకాంగ్‌)పై వరుస సెట్లలో 21-18, 21-17తో విజయం సాధించాడు. 

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు- టీడీపీ+ కూటమికి ఎన్ని సీట్లు?

వైసీపీ కేవలం ఐదు ఎంపీ సీట్లు మాత్రమే గెలుచుకుంటుందా?

తూర్పు రైల్వేలో AIతో నడిచే వీల్ ప్రిడిక్షన్ సాఫ్ట్‌వేర్

నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం- ఏపీ, తెలంగాణల్లో భారీ వర్షాలు

అన్నయ్య లండన్‌కు.. చెల్లెమ్మ అమెరికాకు..!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments