Webdunia - Bharat's app for daily news and videos

Install App

యూఎస్ ఓపెన్ ఫైనల్లోకి రోహన్ బోపన్న జోడీ.. రికార్డ్ అదుర్స్

Webdunia
శుక్రవారం, 8 సెప్టెంబరు 2023 (12:04 IST)
Rohan Bopanna
గ్రాండ్ స్లామ్ హోదాతో కూడిన యూఎస్ ఓపెన్ టెన్నిస్ సిరీస్ న్యూయార్క్ నగరంలో జరుగుతోంది. ఇందులో భాగంగా పురుషుల డబుల్స్ సెమీఫైనల్‌లో భారత జోడీ అదరగొట్టింది. భారత్‌కు చెందిన రోహన్ బోపన్న, ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్, ఫ్రాన్స్‌కు చెందిన నికోలస్ మహత్, పియరీ హ్యూగ్స్ హెర్బర్ట్‌తో తలపడ్డారు. 
 
ఇందులో బోపన్న జోడీ 7-6 (7-3), 6-2తో వరుస సెట్లలో విజయం సాధించి ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. తర్వాత గ్రాండ్‌స్లామ్‌లో ఫైనల్‌కు చేరిన జంటగా రికార్డు సృష్టించింది. 13 ఏళ్ల తర్వాత రోహన్ బోపన్న యూఎస్ ఓపెన్ టెన్నిస్ సిరీస్ లో ఫైనల్స్‌కు దూసుకెళ్లడం విశేషం.

సంబంధిత వార్తలు

అరాచకాలకు పాల్పడితే సహించేది లేదు : వైకాపా గూండాలకు చంద్రబాబు హెచ్చరిక!!

Allu Arjun: నా ఫ్రెండ్ రవిచంద్రకి విషెస్ చెప్పా, మావయ్య పవన్ కల్యాణ్‌కు మద్దతు

తొలిసారి ఓటు వేస్తున్నాం... ఓటును అమ్ముకోవడానికి సిద్ధంగా లేం... : 30 యానాది కుటుంబాల ఓటర్లు!!

ఆంధ్రాలో ఉదయం 6.30 గంటలకే పోలింగ్ కేంద్రాలకు బారులు తీరిన ఓటర్లు!!

ఏంటి.. టీడీపీ ఏజెంటుగా కూర్చొంటావా.. చంపేసి శవాన్ని పోలింగ్ కేంద్రానికి పంపితే దిక్కెవరు?

రోడ్డు ప్రమాదంలో బుల్లితెర నటి పవిత్ర జయరామ్ మృతి...

ఈ జీవితమే అమ్మది.. అంజనాదేవికి మెగాస్టార్ మదర్స్ డే శుభాకాంక్షలు..

పెళ్లికి ముందే కడుపుతో వున్న తమన్నా?

కన్నప్పలో ప్రభాస్ పాత్ర గురించి విమర్శలు నమ్మకండి : మంచు విష్ణు క్లారిటీ

హరోం హర నుంచి సుధీర్ బాబు, సునీల్ స్నేహాన్ని చూపే మురుగడి మాయ పాట విడుదల

తర్వాతి కథనం
Show comments