Webdunia - Bharat's app for daily news and videos

Install App

పీవీ సింధు.. ఒక్కరోజు ఎండార్స్ చేస్తే రూ.1.25 కోట్లు...

బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురించి విడమర్చి చెప్పక్కర్లేదు. ఒలింపిక్ క్రీడల్లో భారతదేశం తరపున మొదటిసారిగా వెండిపతకాన్ని సాధించిన క్రీడాకారిణి. మన దేశంలో క్రీడాకారులు క్రీడల్లో రాణిస్తే ఇక వారికి కాసుల వర్షమే. సానియా మీర్జా, సచిన్ టెండూల్కర్... తద

Webdunia
శుక్రవారం, 10 మార్చి 2017 (17:32 IST)
బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురించి విడమర్చి చెప్పక్కర్లేదు. ఒలింపిక్ క్రీడల్లో భారతదేశం తరపున మొదటిసారిగా వెండిపతకాన్ని సాధించిన క్రీడాకారిణి. మన దేశంలో క్రీడాకారులు క్రీడల్లో రాణిస్తే ఇక వారికి కాసుల వర్షమే. సానియా మీర్జా, సచిన్ టెండూల్కర్... తదితర క్రీడాకారులను మనం చూశాం. ఇప్పుడు తాజాగా పీవీ సింధు పలు కంపెనీలకు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తోంది. 
 
ఇదిలావుంటే ఆమె ఏదేని బ్రాండ్‌ను ఒక్కరోజు ఎండార్స్ చేస్తే ఆ రోజుకి రూ. 1.25 కోట్లు పారితోషికంగా తీసుకుంటున్నారంటూ వార్తలు వస్తున్నాయి. ఇదే నిజమైతే ఇండియన్ స్పోర్ట్స్ స్టార్స్ లో అత్యధిక పారితోషికం తీసుకుంటున్న విరాట్ కోహ్లి తర్వాతి స్థానం సింధూదే అవుతుంది. విరాట్ కోహ్లి రూ. 2 కోట్లు చార్జ్ చేస్తున్నారన్నది తెలిసిన సంగతే.

అమెరికా రోడ్డు ప్రమాదంలో ముగ్గురు భారతీయ విద్యార్థుల మృతి.. తెలుగమ్మాయి..?

రాయలసీమలో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు.. అలెర్ట్

ఏపీలో హింసాత్మక ఘటనలు.. ఈసీ సీరియస్.. చర్యలు

టీడీపికి ఓటేశామన్నందుకు తలలు పగులగొట్టారు, ఎక్కడ?

చంద్రబాబుకి భద్రత పెంచిన కేంద్ర ప్రభుత్వం

వీరభద్ర స్వామి ఆలయానికి జూనియర్ ఎన్టీఆర్ గుప్త విరాళం

అల్లు అర్జున్ ఆర్మీ అంత పనిచేసింది.. నాగబాబు ట్విట్టర్ డియాక్టివేట్

రెండు వారాల పాటు థియేటర్లు మూసివేత.. కారణం ఇదే

రాజు యాదవ్‌ చిత్రం ఏపీ, తెలంగాణలో విడుదల చేస్తున్నాం : బన్నీ వాస్

ఫిలింఛాబర్ వర్సెస్ ఎగ్జిబిటర్లు - థియేటర్ల మూసివేతపై ఎవరిదారి వారిదే

తర్వాతి కథనం
Show comments