Webdunia - Bharat's app for daily news and videos

Install App

డిస్కస్ త్రోలో భారత్‌కు కాంస్య పతకం

Webdunia
ఆదివారం, 29 ఆగస్టు 2021 (18:58 IST)
టోక్యోలో జరుగుతున్న పారాలింపిక్స్ 2020లో క్రీడల్లో భారత అథ్లెట్లు దుమ్మురేపుతున్నారు. ఈ పోటీల్లో భాగంగా ఆదివారం భారత్ ఖాతాలో మూడు పతకాలు వచ్చి చేరాయి. ఇందులో ఒకటి టేబుల్ టెన్నిస్ విభాగంలో కాగా, రెండోది హైజంప్‌లో, మూడోది డిస్కస్ త్రో విభాగంలో వచ్చింది. 
 
టేబుల్ టెన్నిస్‌ విభాగంలో రజతం, హైజంప్‌లో రజత పతకం వచ్చాయి. ఆదివారం ముచ్చటగా మూడో పతకంగా డిస్కస్ త్రో విభాగంలో వినోద్ కుమార్ కాంస్య పతకాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో ఓకే రోజు భారత్ ఖాతాలో మూడు పతకాలు చేరాయి.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఉగ్రవాదులకు, వారికి మద్దతునిచ్చేవారికి ఊహించని శిక్ష విధిస్తాం : ప్రధాని మోడీ

బస్సులో మైనర్ బాలికపై లైంగిక వేధింపులు: సీసీటీవీ కెమెరాలు పనిచేయట్లేదు

Hindupur woman: కుమార్తె వీడియోతో రూ.60లక్షలు దోచేసుకున్నారు..

Pakistan Government X: భారత్‌లో పాక్ ఎక్స్ అకౌంట్‌పై సస్పెన్షన్ వేటు

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో తిరుమలలో హై అలెర్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

నేను పాకిస్థాన్ అని ఎవరు చెప్పారు...: నెటిజన్లకు ఇమాన్వీ ప్రశ్న

బాలీవుడ్ నటి వాణి కపూర్‌కు వార్నింగ్ ఇచ్చిన నెటిజన్లు.. దెబ్బకి దిగివచ్చిన భామ!

ప్రభాస్‌కు కొత్త తలనొప్పి : ఆ హీరోయిన్‌ను తొలగించాల్సిందేనంటూ డిమాండ్!

Priyadarshi: సారంగపాణి జాతకం ఎలావుందో తెలిపే థీమ్ సాంగ్ విడుదల

Nani: నాని తదుపరి సినిమా దర్శకుడు సుజీత్ గురించి అప్ డేట్

తర్వాతి కథనం
Show comments