Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒలింపిక్స్ పతకానికి అడుగు దూరంలో ఆగిపోయిన బాక్సర్

Webdunia
ఆదివారం, 1 ఆగస్టు 2021 (10:40 IST)
టోక్యో ఒలింపిక్స్‌లో ఆదివారం భారత్‌కు మరో చుక్కెదురైంది. మరో భారత బాక్సర్ ఓడిపోయాడు. పతకానికి అడుగు దూరంలో వచ్చి చిత్తయ్యాడు. 91 కేజీల సూప‌ర్ హెవీ వెయిట్ కేట‌గిరీలో ఆదివారం జ‌రిగిన క్వార్ట‌ర్‌ఫైన‌ల్ మ్యాచ్‌లో ఇండియ‌న్ బాక్స‌ర్ స‌తీష్‌కుమార్‌.. ఉజ్బెకిస్థాన్ బాక్స‌ర్, వ‌ర‌ల్డ్ నంబ‌ర్ వ‌న్‌ జ‌ల‌లోవ్ బ‌ఖోదిర్ చేతిలో 0-5తో ఓడిపోయాడు. 
 
తొలి రౌండ్ నుంచే స‌తీష్‌పై పూర్తిగా పైచేయి సాధించిన జ‌ల‌లోవ్‌ను ఏక‌గ్రీవంగా ఐదుగురు జ‌డ్జీలు విజేత‌గా ప్ర‌క‌టించారు. ప్ర‌తి రౌండ్‌లోనూ జ‌డ్జీలు జ‌ల‌లోవ్ వైపే మొగ్గుచూపారు. ప్ర‌త్య‌ర్థి విసిరిన బ‌ల‌మైన పంచ్‌ల ముందు స‌తీష్ నిల‌వ‌లేకపోయాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

విడాకులు కోరిన భార్య... ప్రైవేట్ వీడియోలు షేర్ చేసిన భర్త!!

అయోధ్యలో దళిత బాలికపై అత్యాచారం... ఫైజాబాద్ ఎంపీ కంటతడి...!!

Battula Prabhakar: మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్ అరెస్ట్ (video)

పడకపై ఉండగానే చూశారనీ ప్రియుడితో కలిసి పిల్లలను చితకబాదిన తల్లి

బెయిలుపై విడుదలై 64 యేళ్ల వృద్ధురాలిపై అత్యాచారం...

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

గ్యాస్ సమస్య కారణంగానే బన్నీ హాజరుకాలేదు : అల్లు అరవింద్

Casting Couch: స్టార్ హీరో నుంచి ఆఫర్ వచ్చింది.. డ్రెస్సా-బికినీయా అనేది నా నిర్ణయం

అసలు మీ సమస్య ఏంటి? జర్నలిస్టుపై మండిపడిన పూజాహెగ్డే

పూజా హెగ్డేలో ప్రేమలో పడింది.. ఘాటుగా లిప్ కిస్.. ట్రెండింగ్‌లో బుట్టబొమ్మ (video)

సెల్ఫీ కోసం వచ్చిన మహిళా ఫ్యాన్స్‌కు ముద్దు పెట్టిన ఉదిత్.. ఏకంగా లిప్ లాక్ (video)

తర్వాతి కథనం
Show comments