Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒలింపిక్స్ పతకానికి అడుగు దూరంలో ఆగిపోయిన బాక్సర్

Webdunia
ఆదివారం, 1 ఆగస్టు 2021 (10:40 IST)
టోక్యో ఒలింపిక్స్‌లో ఆదివారం భారత్‌కు మరో చుక్కెదురైంది. మరో భారత బాక్సర్ ఓడిపోయాడు. పతకానికి అడుగు దూరంలో వచ్చి చిత్తయ్యాడు. 91 కేజీల సూప‌ర్ హెవీ వెయిట్ కేట‌గిరీలో ఆదివారం జ‌రిగిన క్వార్ట‌ర్‌ఫైన‌ల్ మ్యాచ్‌లో ఇండియ‌న్ బాక్స‌ర్ స‌తీష్‌కుమార్‌.. ఉజ్బెకిస్థాన్ బాక్స‌ర్, వ‌ర‌ల్డ్ నంబ‌ర్ వ‌న్‌ జ‌ల‌లోవ్ బ‌ఖోదిర్ చేతిలో 0-5తో ఓడిపోయాడు. 
 
తొలి రౌండ్ నుంచే స‌తీష్‌పై పూర్తిగా పైచేయి సాధించిన జ‌ల‌లోవ్‌ను ఏక‌గ్రీవంగా ఐదుగురు జ‌డ్జీలు విజేత‌గా ప్ర‌క‌టించారు. ప్ర‌తి రౌండ్‌లోనూ జ‌డ్జీలు జ‌ల‌లోవ్ వైపే మొగ్గుచూపారు. ప్ర‌త్య‌ర్థి విసిరిన బ‌ల‌మైన పంచ్‌ల ముందు స‌తీష్ నిల‌వ‌లేకపోయాడు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Amaravati: జగన్‌కు నిజంగా ధైర్యం ఉంటే, అమరావతి పురోగతిని చూడాలి.. దేవినేని

సెల్ఫీ కోసం కదిలే రైలు నుంచి ఫోన్ బైట పెట్టాడు, ఒకే ఒక్క దెబ్బతో సెల్ ఎగిరిపడింది (video)

Pulasa Comment: రెండేళ్లలో అమరావతి జలాల్లో ప్రజలు పులస చేపలు పట్టుకోవచ్చు

Airtel: ఎయిర్ టెల్ యూజర్లకు నెట్‌వర్క్ అంతరాయం..

Telangana Floods: సిద్దిపేట గౌరారంలో అత్యధిక వర్షపాతం- ఆ జిల్లాల్లో రెడ్ అలర్ట్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఏంటయ్యా ఇది.. హీరోలైనా వరకట్నం కోసం వేధిస్తారా? హీరో ధర్మ మహేష్‌పై కేసులు

Court : రహస్యంగా కోర్టు దర్శకుడి వివాహం.. వధువు ఎవరంటే?

ప్రభాస్‌తో స్నేహం వుంది: శ్రీ దేవి విజయ్ కుమార్

CM: ఎ.రేవంత్ రెడ్డి ని కలిసిన జాతీయ ఫిల్మ్ అవార్డ్సు గ్ర‌హీత‌లు

మంజుమ్మెల్ బాయ్స్ డైరెక్టర్ చిదంబరం మూవీ బాలన్ ఫస్ట్ లుక్

తర్వాతి కథనం
Show comments