Webdunia - Bharat's app for daily news and videos

Install App

సారీ చెప్పిన శోభా డే.. పీవీ సింధు, సాక్షిలపై శోభా డే ప్రశంసల వర్షం...

మనోళ్లకు పతకాలు రావు కేవలం సెల్ఫీల కోసమే రియోకు వెళ్లారని, వారిపై చేసిన ఖర్చంతా వృధా అని సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ రచయిత్రి శోభా డే క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు

Webdunia
ఆదివారం, 21 ఆగస్టు 2016 (11:25 IST)
మనోళ్లకు పతకాలు రావు కేవలం సెల్ఫీల కోసమే రియోకు వెళ్లారని, వారిపై చేసిన ఖర్చంతా వృధా అని సంచలన వ్యాఖ్యలు చేసిన ప్రముఖ రచయిత్రి శోభా డే క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఎట్టకేలకు శోభా డే తప్పు తెలుసుకుని సారీ చెప్పారు. అంతేకాదు.. రియో ఒలింపిక్స్‌‌లో పతకం సాధించిన రజత పతకం విజేత సింధు, కాంస్య పతకం విజేత సాక్షి మాలిక్‌‌ను పొగడ్తలతో ముంచెత్తారు. 
 
పీవీ సింధు గురించి శోభా డే మాట్లాడుతూ.. "సింధు 24 క్యారెట్ల బంగారం.. నిజమైన హీరో అని వుయ్ లవ్ యూ'' అంటూ ట్వీట్ చేశారు. అంతటితో ఆగని శోభా భారత్‌‌కు పతకాలు సాధించిన సింధు, సాక్షిలపై ప్రశంసలు కురిపించాడు. సింధూ రియల్ లైఫ్‌ను ఆధారంగా చేసుకుని సినిమా తీస్తున్నట్లు ఆమె మనసులో మాట బయటపెట్టారు. ఈ సినిమాలో దీపికా పదుకుణె ముఖ్య పాత్ర నటించాలని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Jagan: దెయ్యాల ప్రభుత్వం నడుస్తోంది.. టైమ్ వస్తే చుక్కలు చూపిస్తాం.. జగన్ వార్నింగ్

Pawan Kalyan: పోలీసు సిబ్బంది కూడా అదే స్థాయిలో అప్రమత్తంగా వుండాలి: పవన్

హిందువులే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయ్ : కోల్‌కతా వెల్లడి

Teenage boy: క్రికెట్ ఆడుతూ కుప్పకూలిపోయాడు.. వడదెబ్బతో మృతి

స్వర్ణదేవాలయంపై పాక్ దాడికి యత్నం : చరిత్రలోనే లైట్లు ఆఫ్ చేసిన వైనం!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బంగారం స్మగ్లింగ్ కేసు : రన్యారావుకు బెయిల్ అయినా జైల్లోనే...

నేను, నా భర్త విడిపోవడానికి మూడో వ్యక్తే కారణం : ఆర్తి రవి

మంచు మనోజ్ బర్త్ డే సందర్భంగా ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్‌ రక్షక్ అనౌన్స్ మెంట్

ముంబయి గుహల్లో హీరో తేజ సజ్జా మూవీ మిరాయ్ కొత్త షెడ్యూల్‌

కరణ్ అన్షుమాన్ క్రియేట్ చేసిన రానా నాయుడు 2 వచ్చేస్తుంది

తర్వాతి కథనం
Show comments