Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్ఐ‌ఎస్‌సీఏ హానరీ ప్రెసిడెంట్‌గా స్నేహా నాయర్

Webdunia
శనివారం, 14 మే 2022 (19:05 IST)
సౌత్ ఇండియా స్కూల్స్ క్రికెట్ అసోసియేషన్ (ఎస్ఐఎస్‌సీఏ) గౌరవ అధ్యక్షురాలిగా స్నేహా నాయర్ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని స్కూల్స్ క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్.సి.ఎఫ్.ఐ) ఫౌండర్, జనరల్ సెక్రటరీ పి.బి.సునీల్ కుమార్ శనివారం ఓ పత్రికా ప్రకటనలో వెల్లడించారు. ఎస్.సి.ఎఫ్.ఐ గుర్తింపు పొందిన సౌత్ ఇండియా స్కూల్స్ క్రికెట్ అసోసియేషన్ హానరీ ప్రెసిడెంట్‌గా స్నేహా నాయర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలిపారు. 
 
ఇది ఆమె సామర్థ్యాన్ని గుర్తించడమే కాకుండా తమిళనాడు రాష్ట్రానికి గర్వకారణమని, ఎందుకంటే ఆమె ఎన్నో ఇతర శక్తివంతమైన ప్రొఫైల్‌లలో ఎన్నికైంది. ఈ నియామకంపై రాష్ట్రం నలుమూలల నుంచి అనేక మంది ప్రశంలు కురిపిస్తున్నారు. 
 
కాగా, సౌత్ ఇండియా స్కూల్స్ క్రికెట్ అసోసియేషన్ గౌరవాధ్యక్షురాలిగా స్నేహ నాయర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జూన్ 26వ తేదీ చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళ నక్షత్ర హోటల్‌లో జరుగనుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ రాజకీయ నాయకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మరియు ప్రముఖులు హాజరుకానున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పరుపులోకి దూరిన కొండచిలువు - కుక్కల అరుపులతో మేల్కొన్న యువకుడు

'దృశ్యం' మూవీ మర్డర్ సీన్ రిపీట్ - ప్రియుడు మోజులో భర్తను హత్య చేసి నడి ఇంటిలోనే పాతిపెట్టిన భార్య!

ఉపరాష్ట్రపతి జగ్దీష్ ధన్కర్ రాజీనామా వెనుక?

ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. టేకాఫ్ నిలిపివేత

Air Hostess - థానే: ఎయిర్ హోస్టెస్‌పై పైలట్ అత్యాచారం.. ఇంట్లో ఎవరూ లేని టైమ్ చూసి?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'ఉస్తాద్ భగత్ సింగ్'లో రాశీఖన్నా... మేకర్స్ వెల్లడి

NTR: వార్ 2తో హృతిక్ రోషన్ తారక్ (ఎన్.టి.ఆర్.) 25 ఏళ్ళ వారసత్వం

Raashi Khanna: ఉస్తాద్‌ భగత్‌సింగ్ లో దేవదూత రాశిఖన్నా శ్లోకా గా ఎంట్రీ

పవన్ కళ్యాణ్ నిత్యం మండే స్ఫూర్తి : క్రిష్ జాగర్లమూడి

Bigg Boss 9 Telugu: సెట్లు సిద్ధం.. వీజే సన్నీ, మానస్, ప్రియాంక జైన్‌లు రీ ఎంట్రీ

తర్వాతి కథనం
Show comments