Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఎస్ఐ‌ఎస్‌సీఏ హానరీ ప్రెసిడెంట్‌గా స్నేహా నాయర్

Webdunia
శనివారం, 14 మే 2022 (19:05 IST)
సౌత్ ఇండియా స్కూల్స్ క్రికెట్ అసోసియేషన్ (ఎస్ఐఎస్‌సీఏ) గౌరవ అధ్యక్షురాలిగా స్నేహా నాయర్ ఎంపికయ్యారు. ఈ విషయాన్ని స్కూల్స్ క్రికెట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్.సి.ఎఫ్.ఐ) ఫౌండర్, జనరల్ సెక్రటరీ పి.బి.సునీల్ కుమార్ శనివారం ఓ పత్రికా ప్రకటనలో వెల్లడించారు. ఎస్.సి.ఎఫ్.ఐ గుర్తింపు పొందిన సౌత్ ఇండియా స్కూల్స్ క్రికెట్ అసోసియేషన్ హానరీ ప్రెసిడెంట్‌గా స్నేహా నాయర్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్టు తెలిపారు. 
 
ఇది ఆమె సామర్థ్యాన్ని గుర్తించడమే కాకుండా తమిళనాడు రాష్ట్రానికి గర్వకారణమని, ఎందుకంటే ఆమె ఎన్నో ఇతర శక్తివంతమైన ప్రొఫైల్‌లలో ఎన్నికైంది. ఈ నియామకంపై రాష్ట్రం నలుమూలల నుంచి అనేక మంది ప్రశంలు కురిపిస్తున్నారు. 
 
కాగా, సౌత్ ఇండియా స్కూల్స్ క్రికెట్ అసోసియేషన్ గౌరవాధ్యక్షురాలిగా స్నేహ నాయర్ బాధ్యతల స్వీకరణ కార్యక్రమం జూన్ 26వ తేదీ చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళ నక్షత్ర హోటల్‌లో జరుగనుంది. ఈ కార్యక్రమానికి ప్రముఖ రాజకీయ నాయకులు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు మరియు ప్రముఖులు హాజరుకానున్నారు.

సంబంధిత వార్తలు

దేశ ప్రజలకు వాతావరణ శాఖ శుభవార్త - మరికొన్ని రోజుల్లో నైరుతి!

మెగా ఫ్యామిలీని ఎవరైనా వ్యక్తిగతంగా విమర్శిస్తే ఒప్పుకోను: వంగా గీత

నోరుజారిన జగన్ మేనమామ... రాష్ట్రాన్ని గబ్బు చేసిన పార్టీ వైకాపా!!

ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ విమానం ఇంజిన్‌లో చెలరేగిన మంటలు.. తప్పిన పెను ప్రమాదం

గర్భంతో ఉన్న శునకాన్ని కత్తితో పొడిచి చంపేసిన కసాయి!!

లాక్‌డౌన్‌లో పవిత్రతో ఎఫైర్, నా ముఖం చూస్తేనే అసహ్యించుకునేవాడు: చంద్రకాంత్ భార్య

యేవమ్ చిత్రంలో ‘వశిష్ట ఎన్ సింహ’ గా యుగంధర్

శ్రీ గణేష్‌ దర్శకత్వంలో ద్విభాషా చిత్రం సిద్దార్థ్ 40 అనౌన్స్ మెంట్

సరికొత్త రొమాంటిక్ లవ్ స్టోరిగా సిల్క్ శారీ విడుదల సిద్ధమైంది

ఆనంద్ దేవరకొండ గం..గం..గణేశా ట్రైలర్ సిద్ధం

తర్వాతి కథనం
Show comments