Webdunia - Bharat's app for daily news and videos

Install App

వింబుల్డన్‌కు బైబై చెప్పేసిన సానియా.. భావోద్వేగ పోస్టు

Webdunia
గురువారం, 7 జులై 2022 (19:08 IST)
Sania Mirza
ప్రతిష్టాత్మక వింబుల్డన్‌కు భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా బైబై చెప్పేసింది. మిక్స్‌డ్ డబుల్స్ సెమీస్‌లో ఓటమిపాలైన తర్వాత ఆమె భావోద్వేగంతో స్పందించింది. 
 
20 ఏళ్లు వింబుల్డన్‌లో ఆడటం తనకు దక్కిన గౌరవం అన్న సానియా వ్యాఖ్యలపై వింబుల్డన్ స్పందిస్తూ... 'ఆ గౌరవం మాది సానియా' అని ట్వీట్ చేసింది. 2015 విమెన్స్ డబుల్స్ ఛాంపియన్ ఆల్ ది బెస్ట్ చెపుతున్నట్టు తెలిపింది.
 
ఇంకా సానియా తన భావోద్వేగ పోస్టులో ఏం చెప్పిందంటే.. క్రీడలో గెలుపోటములు గంటల కొద్దీ హార్డ్ వర్క్ చేస్తే వస్తాయని.. ఎంతో పోరాడి ఓడిన తర్వాత నిద్రలేని రాత్రులు గడపాల్సి వస్తుందని చెప్పింది సానియా. కానీ ఇవన్నీ మైదానంలో దిగాక మంచి ఫలితాలను ఇస్తాయని చెప్పుకొచ్చింది. 
 
"కన్నీళ్లు, సంతోషం, పోరాటం, సంఘర్షణ... ఇవన్నీ కూడా చివరకు మన కష్టానికి దక్కే ఫలితాలే. వింబుల్డన్ ఒక అద్భుతం. గత 20 ఏళ్లుగా ఇక్కడ ఆడటం ఒక గౌవరం. ఐ మిస్ యూ' అంటూ సోషల్ మీడియాలో సానియా భావోద్వేగాన్ని వ్యక్తం చేసింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Kavitha: బీఆర్ఎస్ నుంచి కవిత సస్పెండ్.. పండగ చేసుకుంటోన్న పవన్ ఫ్యాన్స్

పవన్ కళ్యాణ్‌కు బర్త్ డే విషెస్ చెప్పిన విజయసాయి రెడ్డి

తల్లి స్థానం దేవుడి కంటే గొప్పది : ప్రధాని నరేంద్ర మోడీ

మీరు కోట్లాది మందికి మార్గదర్శకుడిగా ఉండాలి : ఇట్లు.. మీ తమ్ముడు

థ్యాంక్యూ చిన్నన్నయ్యా.. మీరిచ్చిన పుస్తకమే రాజకీయ చైతన్యం కలిగించింది : పవన్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రూ.100 కోట్ల క్లబ్ దిశగా కళ్యాణి ప్రియదర్శన్ 'లోకా' పరుగులు

సోనీ పిక్చర్స్ సిసు: రోడ్ టు రివెంజ్ నాలుగు భాషల్లో గ్రాండ్ రిలీజ్ కాబోతోంది

అనారోగ్యంతో వున్న నటుడు రామచంద్రను పరామర్శించిన మనోజ్

స్టూడెంట్ లైఫ్ లో చేసిన పనులన్నీ లిటిల్ హార్ట్స్ లో గుర్తుకువస్తాయి : శివానీ నాగరం

Pawan : డియర్ ఓజీ నిన్ను కలవాలనీ, చంపాలని ఎదురుచూస్తున్నానంటూ గ్లింప్స్ విడుదల

తర్వాతి కథనం
Show comments