Webdunia - Bharat's app for daily news and videos

Install App

నేడు హైదరాబాద్ నగరంలో సానియా మీర్జా చివరి మ్యాచ్

Webdunia
ఆదివారం, 5 మార్చి 2023 (10:57 IST)
హైదరాబాద్ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా తన కెరీర్‌లో చివరి మ్యాచ్ ఆదివారం ఆడనుంది. హైదరాబాద్ నగరంలో ఆమె ఫేర్‌వెల్ మ్యాచ్ ఆడనుంది. ఎల్బీ స్టేడియంలోని టెన్నిస్ కాంప్లెక్స్‌లో ఒక ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడుతుంది. రోహాన్ బోపన్న, ఇవాన్ డోడింగ్, కారా బ్లాక్‌, ‌బెథానీలతో కలిసి ఆమె ఈ ఎగ్జిబిషన్ మ్యాచ్ ఆడనుంది. ఆదివారం మధ్యాహ్నం 12 గంటల నుంచి మ్యాచ్‌లు ప్రారంభమవుతాయి. ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు సానియా అభిమానులు, కుటుంబ సభ్యులు, సన్నిహితులు, స్నేహితులు హాజరుకానున్నాయి. డబుల్స్ సహచరులు బెతానీ మాటెక్ సాండ్స్, రోహాన్ బోపన్న, ఇవాన్ డోడింగ్, కారా బ్లాక్, మరియోన్ బర్తోలితో విమెన్స్ డబుల్స్, మిక్స్‌డ్ డబుల్స్‌లో ఎగ్జిబిషన్ మ్యాచ్‌లు ఆడుతుంది.
 
ఈ ఫేర్‌వెల్ మ్యాచ్‌పై సానియా స్పందిస్తూ, "నా చివరి మ్యాచ్‌ను హైదరాబాద్ నగరంలో సొంత అభిమానులు, ప్రేక్షకుల ముందు ఆడి వారి నా కృతజ్ఞత తెలపాలని ఎప్పటి నుంచో కోరుకుంటున్నా. నా కెరీర్ ప్రారంభమైన చోటుకే తిరిగి రావడం వ్యక్తిగతంగా నాకు గొప్పగా అనిపిస్తుంది. నా ఈ ప్రయాణం, అనుభవం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అథ్లెట్లను వారి కలలను నెరవేర్చుకోవాడనికి, లక్ష్యాలను సాధించుకోవడానికి కష్టపడి పనిచేసేలా స్ఫూర్తి నింపుతుందని ఆశిస్తున్నాను" అని చెప్పుకొచ్చింది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హిమాచల్ ప్రదేశ్‌లో కీచక టీచర్ : 24 మంది బాలికలకు లైంగిక వేధింపులు

పెళ్లైన రెండు నెలలకే భర్త వేధింపులు.. కూల్‌డ్రింక్స్ వివాదం.. నవవధువు ఆత్మహత్య

రైలులో ఎమ్మెల్యేకు సీటు ఇవ్వలేదని ప్రయాణికుడిని చితక్కొట్టారు... (Video)

బాలికతో స్నేహం.. బెదిరించి న్యూడ్ వీడియోలు తీసి ఫ్రెండ్స్‌కు షేరింగ్...

భర్తను కాదని మేనల్లుడిని పెళ్లి చేసుకుంది.. కూతురు అతనితోనే వుంటుంది.. (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

డ్రగ్స్ కేసు : పోలీసుల అదుపులో కోలీవుడ్ హీరో శ్రీకాంత్!!

ప్రభాస్ కృష్ణుడు అయితే నేను కర్ణుడిని : విష్ణు మంచు చమక్కులు

ద‌ళ‌ప‌తి విజ‌య్ మూవీ జ‌న నాయ‌కుడు నుంచి ఫ‌స్ట్ రోర్ రిలీజ్‌

కృష్ణంరాజు డైలాగ్ కత్తందుకో జానకి ని గీతం మార్చిన మిత్ర మండలి

Anushka: అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు చిత్రం ఘాటి లో ఫోక్ సాంగ్ సైలోరే రిలీజ్

తర్వాతి కథనం
Show comments