Webdunia - Bharat's app for daily news and videos

Install App

గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో పీవీ సింధు

Webdunia
శనివారం, 4 మార్చి 2023 (14:14 IST)
విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్‌లో భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్ పతక విజేత సింధు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సమ్మిట్‌ను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించింది. 
 
ఈ సదస్సు ద్వారా ప్రపంచం నలుమూలల నుండి పెట్టుబడిదారులను ఆకర్షించడం లక్ష్యంగా పెట్టుకుంది. భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ క్రీడాకారిణులలో పీవీ సింధు ఒకరు. 
 
యువతకు రోల్ మోడల్‌గా పివి సింధు హాజరు కావడం ఈవెంట్ ఉత్సాహాన్ని పెంచింది. సాదర స్వాగతంతో సింధుకు ఆహ్వానం పలికారు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్లీజ్... ముందస్తు బెయిల్ ఇవ్వండి : హైకోర్టులో కాంతిరాణా టాటా పిటిషన్

రూ.320కే నెయ్యి వస్తుందని శ్రీవారి లడ్డూను కల్తీ చేశారు : సీఎం చంద్రబాబు

తిరుమలకు సరఫరా చేసిన నెయ్యిలో నాణ్యతా లోపం లేదు : ఏఆర్ డెయిరీ

తిరుపతి లడ్డూ వివాదం- వైవీ పిటిషన్‌పై సెప్టెంబర్ 25న విచారణ

లేపాక్షి కళంకారీ బ్యాగును ఆద్యకు కొనిపెట్టిన పవన్ కల్యాణ్ (వీడియో)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మన్యం ధీరుడు.. సీతారామరాజు చిత్రం ఎలా వుందంటే.. రివ్యూ

చిరంజీవికి అక్కినేని నాగేశ్వరరావు శతజయంతి అవార్డ్ ప్రకటించిన నాగార్జున

జయం రవి కాపురంలో చిచ్చుపెట్టిన బెంగుళూరు సింగర్?

ఫియర్ ద్వారా ఆ లిస్టులో ఇండియా పేరు చూసినప్పుడు గర్వంగా అనిపించింది: దర్శకురాలు హరిత

ప్లీజ్ ... నో పాలిటిక్స్ : రజనీకాంత్

తర్వాతి కథనం
Show comments