Webdunia - Bharat's app for daily news and videos

Install App

కలం పట్టనున్న సానియా మీర్జా.. స్వీయచరితపై పుస్తకం.. జూలైలో రిలీజ్!

Webdunia
బుధవారం, 4 మే 2016 (17:41 IST)
భారత క్రీడాకారిణి, హైదరాబాదీ టెన్నిస్ స్టార్ సానియా మీర్జా కలం పడుతున్నారు. తండ్రి ఇమ్రాన్ మీర్జా సహకారంతో ‘ఏస్‌ ఎగైనెస్ట్‌ ఆడ్స్‌’ పేరుతో సానియా స్వీయచరితపై పుస్తకం రాస్తోంది. 16 ఏళ్లకే వింబుల్డన్ ఛాంపియన్‌షిప్ డబుల్స్ టైటిల్స్ గెలిచి, ఇటు సింగిల్స్‌లోనూ.. అటు డబుల్స్‌లోనూ భారత నెంబర్ వన్ క్రీడాకారిణిగా గుర్తింపు సంపాదించుకుంది. 
 
2012లో సింగిల్స్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న సానియా మీర్జా ఆ పై డబుల్స్ విభాగంపై దృష్టి సారించింది. ఈ క్రమంలో సానియా మీర్జా అంతర్జాతీయ టైటిల్స్ గెలుచుకుంది. గత ఏడాది టైటిల్స్‌పై టైటిల్స్ సాధించింది. 
 
హార్పర్‌ కాలిన్స్‌ ప్రచురణ సంస్థ పుస్తకాన్ని జులైలో సానియా మీర్జా స్వయంగా రాసే పుస్తకాన్ని విడుదల చేయనుంది. క్రీడాకారిణిగా ఉన్నత స్థాయికి చేరుకునే క్రమంలో సానియా ఎదుర్కొన్న సమస్యలు, సాధించిన విజయాలు, వ్యక్తిగత జీవితంపై సానియా ఆ పుస్తకంలో పేర్కొంటారని తెలిసింది.
అన్నీ చూడండి

తాజా వార్తలు

అవసరమైతే ఎంపీలతో చేతులు కలుపుతాం.. పోలవరం కోసం పోరాడతాం.. మిథున్ రెడ్డి

అందుకే మా ఓట్లు తెదేపా అభ్యర్థికి వేశాం: భూమన కరుణాకర్ రెడ్డి కాళ్లపై పడి ఏడ్చిన వైసిపి కార్పొరేటర్లు

టెన్త్ విద్యార్థులకు స్టడీ అవర్‌లో స్నాక్స్... మెనూ ఇదే...

డిప్యూటీ మేయర్‌గా టీడీపీ అభ్యర్థి మునికృష్ణ ఎన్నిక

ఒకే అబ్బాయిని ఇష్టపడిన ఇద్దరమ్మాయిలు.. ప్రియుడి కోసం నడిరోడ్డుపై సిగపట్లు (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మెడలో మంగళసూత్రం బరువైందమ్మా? భర్తకు తేరుకోని షాకిచ్చిన 'మహానటి'!!

అభిమానులకు జూ.ఎన్టీఆర్ విజ్ఞప్తి.. ఓర్పుగా ఉండాలంటూ ప్రకటన

చిన్న చిత్రాలే పెద్ద సౌండ్ చేస్తున్నాయి.. నిర్మాత రాజ్ కందుకూరి

వెంకట్ పాత్రకు మంచి రెస్పాన్స్ వస్తోంది.. ‘పోతుగడ్డ’ ఫేమ్ ప్రశాంత్ కార్తి

'తండేల్' పక్కన రిలీజ్ చేస్తున్నాం: 'ఒక పథకం ప్రకారం' హీరో సాయి రామ్ శంకర్

తర్వాతి కథనం
Show comments