Webdunia - Bharat's app for daily news and videos

Install App

వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ : సెమీస్‌లో అడుగుపెట్టిన సానియా జోడీ

Webdunia
మంగళవారం, 5 జులై 2022 (10:58 IST)
లండన్ వేదికగా జరుగుతున్న వింబుల్డన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడీ సెమీ ఫైనల్స్‌కు చేరింది. క్రొయేషియాకు చెందిన మేట్ పావిక్‌తో కలిసి బరిలోకి దిగిన సానియా మీర్జా ఈ పోటీలో తలపడ్డారు. క్వార్టర్ ఫైనల్‌లో తన ప్రత్యర్థిని చిత్తు చేసి సెమీస్‌కు దూసుకొచ్చారు. 
 
ఈ మ్యాచ్‌లో సానియా జోడీ 6-4, 3-6, 7-5 తేడాతో నాలుగో సీడ్ గాబ్రిలా, జాన్ పీర్స్ జోడీని ఓడించింది. ఇందులో సానియ జోడీ ఆరో సీడ్‌గా బరిలోకి దిగిన విషయం తెల్సిందే. పైగా, ఇందులో సానియా ఫోర్‌హ్యాండ్ షాట్లతో హోరెత్తించారు. మ్యాచ్ ఆద్యంతం పవర్‌ఫుల్ షాట్స్ అడుతూ ప్రత్యర్థుల్ని బెంబేలెత్తించింది. మరోవైపు, సానియా మీర్జా ఆడే చివరి మిక్స్‌డ్ డబుల్స్ టోర్నీ ఇదే కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఆగ్నేయాసియా దేశాలను వణికించిన భూకంపం.. మయన్మార్‌లో 153కి చేరిన మృతులు

ఆరుముళ్లతో ఒక్కటైన ట్రిపుల్: జీవితాంతం అంత ఈజీ కాదురా బాబ్జీ (video)

హైదరాబాద్‌ను ఎవరు డెవలప్ చేశారని గూగుల్ అంకుల్‌‌ను అడగండి? సీఎం చంద్రబాబు

మయన్మార్‌లో భారీ భూకంపం.. పెరుగుతున్న మృతుల సంఖ్య

ఎన్‌కౌంటర్‌ నుంచి తప్పించుకున్నా... ఇది పునర్జన్మ : మంత్రి సీతక్క (Video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

జీవితంలో నియమ నిబంధనలు నాకు అస్సలు నచ్చవ్ : సమంత

బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోటింగ్ కేసు : విష్ణుప్రియకు షాకిచ్చిన తెలంగాణ హైకోర్టు

Kalyan ram: అర్జున్ S/O వైజయంతి లో కళ్యాణ్ రామ్ డాన్స్ చేసిన ఫస్ట్ సింగిల్

మీ చెల్లివి, తల్లివి వీడియోలు పెట్టుకుని చూడండి: నటి శ్రుతి నారాయణన్ షాకింగ్ కామెంట్స్

Modi: ప్రధానమంత్రి కార్యక్రమంలో ట్రెండీ లుక్‌ లో విజయ్ దేవరకొండ

తర్వాతి కథనం
Show comments