Webdunia - Bharat's app for daily news and videos

Install App

వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ : సెమీస్‌లో అడుగుపెట్టిన సానియా జోడీ

Webdunia
మంగళవారం, 5 జులై 2022 (10:58 IST)
లండన్ వేదికగా జరుగుతున్న వింబుల్డన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడీ సెమీ ఫైనల్స్‌కు చేరింది. క్రొయేషియాకు చెందిన మేట్ పావిక్‌తో కలిసి బరిలోకి దిగిన సానియా మీర్జా ఈ పోటీలో తలపడ్డారు. క్వార్టర్ ఫైనల్‌లో తన ప్రత్యర్థిని చిత్తు చేసి సెమీస్‌కు దూసుకొచ్చారు. 
 
ఈ మ్యాచ్‌లో సానియా జోడీ 6-4, 3-6, 7-5 తేడాతో నాలుగో సీడ్ గాబ్రిలా, జాన్ పీర్స్ జోడీని ఓడించింది. ఇందులో సానియ జోడీ ఆరో సీడ్‌గా బరిలోకి దిగిన విషయం తెల్సిందే. పైగా, ఇందులో సానియా ఫోర్‌హ్యాండ్ షాట్లతో హోరెత్తించారు. మ్యాచ్ ఆద్యంతం పవర్‌ఫుల్ షాట్స్ అడుతూ ప్రత్యర్థుల్ని బెంబేలెత్తించింది. మరోవైపు, సానియా మీర్జా ఆడే చివరి మిక్స్‌డ్ డబుల్స్ టోర్నీ ఇదే కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

రీల్స్ కోసం యమునా నది ఒడ్డున బాలికలు నీటితో చెలగాటం: మునిగిపోయి ఆరుగురు మృతి

పేద విద్యార్ధిని చదువుకు సాయిదత్త పీఠం చేయూత

వైసిపి వెన్నుపోటు దినం: బొత్సకు ఏమైంది? ఎందుకలా పడిపోయారు (video)

Wajahat Khan: శర్మిష్ట అరెస్టుకు కారణమైన వ్యక్తి.. ఎక్కడ? ఎఫ్ఐఆర్ నమోదు

రాజోలిలో ఇథనాల్ చిచ్చు... తిరగబడిన రైతుబిడ్డ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Samantha: ఆరోగ్య సప్లిమెంట్‌ను సమర్థించిన సమంత.. మళ్లీ వివాదంలో హీరోయిన్

విష్ణు మంచు ఆల్ టైం బ్లాక్ బస్టర్ ఢీ రీ రిలీజ్

నవీన్ చంద్ర,లావణ్య త్రిపాఠి కల్ట్ క్లాసిక్ అందాల రాక్షసి రీరిలీజ్

థగ్ లైఫ్ లో మణిరత్నం, కమల్ హాసన్ కోసం శింబు నటించాడు

తర్వాతి కథనం
Show comments