వింబుల్డన్ టెన్నిస్ టోర్నీ : సెమీస్‌లో అడుగుపెట్టిన సానియా జోడీ

Webdunia
మంగళవారం, 5 జులై 2022 (10:58 IST)
లండన్ వేదికగా జరుగుతున్న వింబుల్డన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా జోడీ సెమీ ఫైనల్స్‌కు చేరింది. క్రొయేషియాకు చెందిన మేట్ పావిక్‌తో కలిసి బరిలోకి దిగిన సానియా మీర్జా ఈ పోటీలో తలపడ్డారు. క్వార్టర్ ఫైనల్‌లో తన ప్రత్యర్థిని చిత్తు చేసి సెమీస్‌కు దూసుకొచ్చారు. 
 
ఈ మ్యాచ్‌లో సానియా జోడీ 6-4, 3-6, 7-5 తేడాతో నాలుగో సీడ్ గాబ్రిలా, జాన్ పీర్స్ జోడీని ఓడించింది. ఇందులో సానియ జోడీ ఆరో సీడ్‌గా బరిలోకి దిగిన విషయం తెల్సిందే. పైగా, ఇందులో సానియా ఫోర్‌హ్యాండ్ షాట్లతో హోరెత్తించారు. మ్యాచ్ ఆద్యంతం పవర్‌ఫుల్ షాట్స్ అడుతూ ప్రత్యర్థుల్ని బెంబేలెత్తించింది. మరోవైపు, సానియా మీర్జా ఆడే చివరి మిక్స్‌డ్ డబుల్స్ టోర్నీ ఇదే కావడం గమనార్హం. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

వైకుంఠ ద్వార దర్శనం.. ఆ మూడు తేదీలకు ఎలక్ట్రానిక్ డిప్ బుకింగ్స్

Pawan Kalyan: ఏపీలో వచ్చే 15 ఏళ్లు ఎన్డీఏ ప్రభుత్వమే అధికారంలో వుంటుంది.. పవన్

ఎస్వీయూ క్యాంపస్‌లో చిరుతపులి.. కోళ్లపై దాడి.. ఉద్యోగులు, విద్యార్థుల్లో భయం భయం

కోనసీమ కొబ్బరి రైతుల సమస్యల్ని 45 రోజుల్లో పరిష్కరిస్తాం.. పవన్ కల్యాణ్

జగన్‌కు టీడీపీ ఎమ్మెల్సీ సవాల్... నిరూపిస్తే పదవికి రాజీనామా

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Varanasi: వారణాసిలో జూనియర్ ఎన్టీఆర్ కుమారుడు భార్గవ్.. రోల్ ఏంటో తెలుసా?

ఆస్కార్స్ 2026లో ఉత్తమ యానిమేటెడ్ ఫీచర్ విభాగంలో మహావతార్ నరసింహ

Anupama: అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ యాక్ష‌న్ కామెడీ ది పెట్ డిటెక్టివ్‌ జీ 5లో

Balakrishna: హిస్టారికల్ ఎపిక్ నేపథ్యంలో నందమూరి బాలకృష్ణ NBK111 గ్రాండ్ గా లాంచ్

నిజాయితీ కి సక్సెస్ వస్తుందని రాజు వెడ్స్ రాంబాయి నిరూపించింది : శ్రీ విష్ణు

తర్వాతి కథనం
Show comments