Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఇండోనేషియా మాస్టర్స్‌.. పెళ్లికి తర్వాత సైనా అదరగొట్టింది..

Webdunia
శనివారం, 26 జనవరి 2019 (17:27 IST)
ఇండోనేషియా మాస్టర్స్‌ ఓపెన్‌ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో భారత మహిళా షట్లర్ సైనా నెహ్వాల్ అదరగొట్టింది. పెళ్లికి తర్వాత పాల్గొన్న తొలి టోర్నీలోనే సైనా సత్తా చాటింది. 
 
మహిళల సింగిల్స్ విభాగంలో సెమీఫైనల్‌లో ఆరోసీడ్‌ హే బిన్‌గ్జియావోతో తలపడిన సైనా ఘన విజయం సాధించింది. ఫలితంగా టైటిల్ దిశగా దూసుకెళ్తోంది. 
 
హోరాహోరీగా జరిగిన ఈ మ్యాచ్‌లో తొలి సెట్‌ను బిన్‌గ్జియావో 18-21 తేడాతో కైవసం చేసుకుంది. ఫలితంగా కాగా చైనా షెట్లర్ చెన్ యూఫే, స్పెయిన్‌ షట్లర్ కరోలినా మారిన్ మధ్య జరిగే మరో సెమీఫైనల్‌లో గెలిచిన విజేతతో సైనా ఫైనల్స్‌లో తలపడనుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

తమ్ముడికి సోకిన వ్యాధి బయటకు తెలిస్తే పరువు పోతుందనీ కడతేర్చిన అక్క

అమెరికాలో మళ్లీ పేలిన తుటా... గాల్లో కలిసిన ఐదుగురు ప్రాణాలు

ప్రియుడితో మాట్లాడుతోందని అక్కను మట్టుబెట్టిన తమ్ముడు

భారత్ - పాకిస్థాన్‌తో సహా ఆరు యుద్ధాలు ఆపేశాను : డోనాల్డ్ ట్రంప్

Leopard: గోల్కొండ వద్ద పులి.. రోడ్డు దాటుతూ కనిపించింది.. (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Sidhu Jonnalagadda: సిద్ధు జొన్నలగడ్డ, రాశీ ఖన్నా మధ్య కెమిస్ట్రీ తెలుసు కదా

గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా రూపొందిస్తోన్న మూవీ ఆకాశంలో ఒక తార

నాలుగు వంద‌ల కోట్ల బ‌డ్జెట్‌తో హృతిక్ రోష‌న్‌, ఎన్టీఆర్. వార్ 2 ట్రైల‌ర్‌ స‌రికొత్త రికార్డ్

కబడ్డీ ఆటగాడి నిజజీవితాన్ని ఆధారంగా అర్జున్ చక్రవర్తి

1950ల మద్రాస్ నేప‌థ్యంలో సాగే దుల్కర్ సల్మాన్ కాంత గ్రిప్పింగ్

తర్వాతి కథనం
Show comments