Webdunia - Bharat's app for daily news and videos

Install App

తొలిసారిగా సైనాను చిత్తుచిత్తు చేసిన పీవీ సింధు...

పీవీ సింధు తొలిసారిగా సైనా నెహ్వాల్ పైన గెలిచి కసి తీర్చుకుంది. కసి అనే మాట ఎందుకంటే... గతంలో ఆమె సైనాపై ఆడి ఓడింది. 2017 ఇండియన్ ఓపెన్ సిరీస్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌‌లో సైనాతో తలపడింది. నేడు ఢిల్లీలో

Webdunia
శుక్రవారం, 31 మార్చి 2017 (21:27 IST)
పీవీ సింధు తొలిసారిగా సైనా నెహ్వాల్ పైన గెలిచి కసి తీర్చుకుంది. కసి అనే మాట ఎందుకంటే... గతంలో ఆమె సైనాపై ఆడి ఓడింది. 2017 ఇండియన్ ఓపెన్ సిరీస్ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌‌లో సైనాతో తలపడింది. నేడు ఢిల్లీలో శ్రీ ఫోర్ట్ కాంప్లెక్సులో జరిగిన మ్యాచ్‌లో సైనాపై 21-16, 22-20 తేడాతో సింధు విజయం సాధించింది.
 
ఇకపోతే సైనా పుల్లెల గోపీచంద్ సారధ్యంలో ఆడకుండా బెంగళూరు వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఐతే పీవీ సింధు మాత్రం పుల్లెల గోపీచంద్ శిక్షణలోనే తర్ఫీదు తీసుకుంటూ ఆమధ్య ఒలిపింక్ క్రీడల్లో రజత పతకం సాధించిన సంగతి తెలిసిందే.
అన్నీ చూడండి

తాజా వార్తలు

Boycott Turkey: పాకిస్తాన్‌కి మద్దతిచ్చిన టర్కీకి ఇండియన్స్ షాక్

రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సీడీఎస్, త్రివిధ దళాధిపతులు

Monkey: ఈ వానరం బాగా తెలివైంది.. వీడియో వైరల్

విపక్ష వైకాపాకు దెబ్బమీద దెబ్బ - బీజేపీలో చేరిన జకియా ఖానం

రాజకీయాల్లోకి రోహిత్ శర్మ!! మహారాష్ట్ర సీఎంతో భేటీ!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Kesari2 : అక్షయ్ కుమార్ కేసరి ఛాప్టర్ 2 తెలుగు లో రాబోతోంది

Ritu Varma: వైష్ణవ్ తేజ్‌తో ప్రేమాయణం.. ఖండించిన రీతు వర్మ.. కెరీర్‌పై ఫోకస్

Kingdom: జూలై 4న విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' చిత్రం విడుదల

Pitapuram: లోక కళ్యాణం కోసం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ అంబాయాగం

జాకీ చాన్ కరాటే కిడ్: లెజెండ్స్ పాత్రలకు అజయ్ దేవగన్, యుగ్ దేవగన్ డబ్బింగ్

తర్వాతి కథనం
Show comments