Webdunia - Bharat's app for daily news and videos

Install App

వింబుల్డన్‌లో మెరిసిన రోహన్ బోపన్న జోడీ..

Webdunia
గురువారం, 13 జులై 2023 (11:41 IST)
గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఒకటైన వింబుల్డన్ టెన్నిస్ సిరీస్ లండన్‌లో జరుగుతోంది. ఇందులో భాగంగా బుధవారం జరిగిన డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత్‌కు చెందిన రోహన్ బోపన్న-ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్ జోడీ నెదర్లాండ్స్‌కు చెందిన క్రీగ్‌స్పూర్-బార్ట్ స్టీవెన్స్ జోడీతో తలపడింది. 
 
ఇందులో రోహన్ బోపన్న జోడీ 6-7 (3-7), 7-5, 6-2తో విజయం సాధించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. 43 ఏళ్ల బోపన్న వింబుల్డన్‌లో సెమీఫైనల్‌కు చేరడం ఇది మూడోసారి కావడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హనీమూన్ హత్య కేసు : భర్త మృతదేహం వద్ద భార్య ప్రియుడు..

యూఎస్ ఎయిర్ పోర్టులో భారతీయ విద్యార్థిని చేతికి సంకెళ్లు వేసి అలా కట్టిపడేశారు

బీహార్‌లో నకిలీ పోలీస్ స్టేషన్ - యేడాదిగా బలవంతపు వసూళ్లు!

మహిళలంతా కలిసి ఓ వృద్ధుడిని చంపేసి ఆనవాళ్లు లేకుండా చేశారు.. ఎక్కడ?

నా భర్తకు అనుమానం వచ్చింది, ఇక మనం కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ram Charan: నైట్ పెద్ది షూటింగ్ లో రామ్ చరణ్ కేక్ కట్ చేశాడు

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

తర్వాతి కథనం
Show comments