Webdunia - Bharat's app for daily news and videos

Install App

వింబుల్డన్‌లో మెరిసిన రోహన్ బోపన్న జోడీ..

Webdunia
గురువారం, 13 జులై 2023 (11:41 IST)
గ్రాండ్‌స్లామ్ టోర్నీల్లో ఒకటైన వింబుల్డన్ టెన్నిస్ సిరీస్ లండన్‌లో జరుగుతోంది. ఇందులో భాగంగా బుధవారం జరిగిన డబుల్స్ క్వార్టర్ ఫైనల్లో భారత్‌కు చెందిన రోహన్ బోపన్న-ఆస్ట్రేలియాకు చెందిన మాథ్యూ ఎబ్డెన్ జోడీ నెదర్లాండ్స్‌కు చెందిన క్రీగ్‌స్పూర్-బార్ట్ స్టీవెన్స్ జోడీతో తలపడింది. 
 
ఇందులో రోహన్ బోపన్న జోడీ 6-7 (3-7), 7-5, 6-2తో విజయం సాధించి సెమీఫైనల్లోకి దూసుకెళ్లింది. 43 ఏళ్ల బోపన్న వింబుల్డన్‌లో సెమీఫైనల్‌కు చేరడం ఇది మూడోసారి కావడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

సుమయాలతో వైకాపా ప్రకాష్ రెడ్డి వీడియో.. హీరోయిన్ ఏమంది? (video)

అరకు అభివృద్ధికి కట్టుబడి ఉన్నాను.. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

భార్యాభర్తల మధ్య విభేదాలు.. 40 ఏళ్ల టెక్కీ ఆత్మహత్య.. భార్య వేధింపులే కారణమా?

వరుడి బూట్లు దాచిపెట్టిన వధువు వదిన.. తిరిగి ఇచ్చేందుకు రూ.50 వేలు డిమాండ్

పొలాల్లో విశ్రాంతి తీసుకుంటున్నారు.. నేనేమీ చేయలేను.. నారా లోకేష్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దండోరాలో శివాజీ.. 25రోజుల పాటు కంటిన్యూగా షూటింగ్

యాక్షన్ ఎక్కువగా వున్న గుడ్ బ్యాడ్ అగ్లీ అజిత్ కుమార్ కు రాణిస్తుందా !

మెడికల్ యాక్షన్ మిస్టరీ గా అశ్విన్ బాబు హీరోగా వచ్చినవాడు గౌతమ్

ఓపికతో ప్రయత్నాలు చేయండి.. అవకాశాలు వస్తాయి : హీరోయిన్ వైష్ణవి

ది ట్రయల్: షాడో డిఈబిటి — గ్రిప్పింగ్ ప్రీక్వెల్ కాన్సెప్ట్ పోస్టర్

తర్వాతి కథనం
Show comments