Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ జాబితాలో పీవీ సింధుకు 12వ స్థానం..

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2022 (19:50 IST)
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం పొందుతున్న క్రీడాకారిణి జాబితాలో చోటు దక్కించుకుంది. 
 
ప్రపంచంలో అత్యధిక పారితోషికం పొందుతున్న 25మంది అథ్లెట్ల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు 12వ ర్యాంక్‌లో నిలిచింది. 
 
27 ఏళ్ల పీవీ సింధు ఒలింపిక్స్‌లో పతకం సాధించడంతోపాటు క్రీడారంగంలో ఇప్పటివరకు రూ.59 కోట్లు సంపాదించడం గమనార్హం. దీని తర్వాత ఆమె అత్యధిక పారితోషికం పొందిన మహిళా క్రీడాకారిణి జాబితాలో 12వ స్థానంలో నిలిచింది. 
 
ఈ జాబితాలో జపాన్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి నవోమీ ఒసాకా మొదటి స్థానంలో నిలవగా, సెరెనా విలియమ్స్‌ రెండో స్థానంలో నిలవడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

MLA Varma: నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి.. వర్మ

Medical Student: ఒత్తిడిని తట్టుకోలేక పురుగుల మందు తాగి వైద్య విద్యార్థి ఆత్మహత్య

TTD: రూ.6 కోట్ల రూపాయల చెక్కును టీటీడీకి అందించిన చెన్నై భక్తుడు

చంద్రబాబుకు గవర్నర్‌ పదవి.. పవన్ సీఎం కాబోతున్నారా? నారా లోకేష్‌కు డిప్యూటీ సీఎం..?

Maha Kumba Mela: మహా కుంభమేళాలో భారీ అగ్ని ప్రమాదం.. ఎలా జరిగిందంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

PRABHAS :భీమవరంకు రెబల్ స్టార్ ప్రభాస్ రానున్నారా?

కళాకారులకు సేవ - జంథ్యాలపై బుక్ - విజయ నిర్మల బయోపిక్ చేయబోతున్నా: డా. నరేష్ వికె

రానా దగ్గుబాటి సమర్పణలో ప్రేమంటే ఏమిటో చెప్పదలిచిన సుమ కనకాల

NTR: ఎన్టీఆర్ అందరూ బాగుండాలని కోరుకునే వ్యక్తి.. భారతరత్నతో సత్కరించాలి

బాలీవుడ్‌కు బైబై చెప్పనున్న కీర్తి సురేష్... ఆ కొత్త ఛాన్స్ కలిసొస్తుందా?

తర్వాతి కథనం
Show comments