Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ జాబితాలో పీవీ సింధుకు 12వ స్థానం..

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2022 (19:50 IST)
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం పొందుతున్న క్రీడాకారిణి జాబితాలో చోటు దక్కించుకుంది. 
 
ప్రపంచంలో అత్యధిక పారితోషికం పొందుతున్న 25మంది అథ్లెట్ల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు 12వ ర్యాంక్‌లో నిలిచింది. 
 
27 ఏళ్ల పీవీ సింధు ఒలింపిక్స్‌లో పతకం సాధించడంతోపాటు క్రీడారంగంలో ఇప్పటివరకు రూ.59 కోట్లు సంపాదించడం గమనార్హం. దీని తర్వాత ఆమె అత్యధిక పారితోషికం పొందిన మహిళా క్రీడాకారిణి జాబితాలో 12వ స్థానంలో నిలిచింది. 
 
ఈ జాబితాలో జపాన్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి నవోమీ ఒసాకా మొదటి స్థానంలో నిలవగా, సెరెనా విలియమ్స్‌ రెండో స్థానంలో నిలవడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ఇరాన్ టీవీ స్టూడియోపై ఇజ్రాయెల్ వైమానిక దాడి- లైవ్‌లోనే యాంకర్ పరుగులు (video)

Camel on Expressway: ఎక్స్‌ప్రెస్‌వేపై ఒంటెపై స్వారీ చేస్తూ కనిపించిన మందుబాబు..(Video)

చిట్టి నాయుడు రాసిచ్చిన ప్రశ్నలో అటూ ఇటూ తిప్పి అడిగారు : కేటీఆర్

RK Roja: నటి మీనా, కళా మాస్టర్‌తో శ్రీవారిని దర్శించుకున్న నటి రోజా.. ఏం మొక్కుకున్నారో?

Cockpit Voice Recorder: అహ్మదాబాద్ విమాన ప్రమాదం.. కాక్‌పిట్ వాయిస్ రికార్డర్ రికవరీ

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

'కన్నప్ప' చిత్రాన్ని వీక్షించిన రజనీకాంత్

అర్జున్, జగపతి బాబు, వేణు ఎంటర్‌టైనర్ హనుమాన్ జంక్షన్ రీ-రిలీజ్

Ravi Teja: రవితేజ, కిషోర్ తిరుమల సినిమా హైదరాబాద్‌లో రెగ్యులర్ షూటింగ్

Rajinikanth: కన్నప్ప సినిమాను చూసి ఆశీర్వదించిన రజనీకాంత్

Nag Ashwin : సుహాస్, శివాని నగరం కాంబినేషన్ లో సినిమాకు నాగ్ అశ్విన్ క్లాప్

తర్వాతి కథనం
Show comments