Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ జాబితాలో పీవీ సింధుకు 12వ స్థానం..

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2022 (19:50 IST)
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం పొందుతున్న క్రీడాకారిణి జాబితాలో చోటు దక్కించుకుంది. 
 
ప్రపంచంలో అత్యధిక పారితోషికం పొందుతున్న 25మంది అథ్లెట్ల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు 12వ ర్యాంక్‌లో నిలిచింది. 
 
27 ఏళ్ల పీవీ సింధు ఒలింపిక్స్‌లో పతకం సాధించడంతోపాటు క్రీడారంగంలో ఇప్పటివరకు రూ.59 కోట్లు సంపాదించడం గమనార్హం. దీని తర్వాత ఆమె అత్యధిక పారితోషికం పొందిన మహిళా క్రీడాకారిణి జాబితాలో 12వ స్థానంలో నిలిచింది. 
 
ఈ జాబితాలో జపాన్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి నవోమీ ఒసాకా మొదటి స్థానంలో నిలవగా, సెరెనా విలియమ్స్‌ రెండో స్థానంలో నిలవడం గమనార్హం.

సంబంధిత వార్తలు

ఏపీలో మరో నాలుగు రోజుల పాటు వర్షాలు

కరెంట్ షాక్ తగిలి పడిపోయిన బాలుడు, బ్రతికించిన వైద్యురాలు - video

కుట్రాళం వాటర్ ఫాల్స్‌లో కొట్టుకుపోయిన కుర్రాడు, అడె గొయ్యాలా ఇంద పక్క వాడా అంటున్నా - live video

ఏపీలో పోలింగ్ అనంతరం హింస : ఈసీకి నివేదిక సిద్ధం.. కీలక నేతల అరెస్టుకు ఛాన్స్!

బీఆర్ఎస్ పార్టీ వుండదా? వైసిపిని చూడండి: విజయశాంతి భారాసలో చేరుతారా?

కల్కి నుంచి భైరవ బుజ్జిని రిలీజ్ చేయనున్న చిత్ర టీమ్

'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి 'ఏసీఈ' ఫస్ట్ లుక్, టైటిల్ టీజర్ విడుదల

డర్టీ ఫెలో ట్రైలర్ ను మెచ్చిన విశ్వంభర దర్శకుడు మల్లిడి వశిష్ఠ

విజయ్ కనిష్కకి హిట్ లిస్ట్ మూవీ సక్సెస్ ఇవ్వాలి : హీరో సూర్య

మనం- పదేళ్ళు సందర్భంగా ఏపీ, తెలంగాణలో మే23న స్పెషల్ షోలు

తర్వాతి కథనం
Show comments