Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆ జాబితాలో పీవీ సింధుకు 12వ స్థానం..

Webdunia
శుక్రవారం, 23 డిశెంబరు 2022 (19:50 IST)
భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు ప్రపంచంలోనే అత్యధిక పారితోషికం పొందుతున్న క్రీడాకారిణి జాబితాలో చోటు దక్కించుకుంది. 
 
ప్రపంచంలో అత్యధిక పారితోషికం పొందుతున్న 25మంది అథ్లెట్ల జాబితాను ఫోర్బ్స్ విడుదల చేసింది. భారత బ్యాడ్మింటన్ క్రీడాకారిణి పీవీ సింధు 12వ ర్యాంక్‌లో నిలిచింది. 
 
27 ఏళ్ల పీవీ సింధు ఒలింపిక్స్‌లో పతకం సాధించడంతోపాటు క్రీడారంగంలో ఇప్పటివరకు రూ.59 కోట్లు సంపాదించడం గమనార్హం. దీని తర్వాత ఆమె అత్యధిక పారితోషికం పొందిన మహిళా క్రీడాకారిణి జాబితాలో 12వ స్థానంలో నిలిచింది. 
 
ఈ జాబితాలో జపాన్‌ టెన్నిస్‌ క్రీడాకారిణి నవోమీ ఒసాకా మొదటి స్థానంలో నిలవగా, సెరెనా విలియమ్స్‌ రెండో స్థానంలో నిలవడం గమనార్హం.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అర్థంకాని చదువు చదవలేక చావే దిక్కైంది.. సూసైడ్ లేఖలోని ప్రతి అక్షరం ఓ కన్నీటి చుక్క..

యెమెన్‌లో ఘోర విషాదం.. 68 మంది అక్రమ వలసదారుల జలసమాధి

భార్య కాపురానికి రాలేదని నిప్పంటించుకున్న భర్త....

అతి త్వరలోనే ముంబై - అహ్మదాబాద్‌ల మధ్య బుల్లెట్ రైలు సేవలు

గడ్కరీ నివాసానికి బాంబు బెదిరింపు : క్షణాల్లో నిందితుడి అరెస్టు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఇంటర్నెట్‌ను షేక్ చేస్తోన్న మహావతార్ నరసింహ మూవీ పోస్టర్లు... కలెక్షన్లు అదుర్స్

Allu Aravind: పవన్ కళ్యాణ్ కు అల్లు అరవింద్ సవాల్ - టైం ఇస్తే వారితో సినిమా చేస్తా

Film chamber: కార్మికుల ఫెడరేషన్ వర్సెస్ ఫిలింఛాంబర్ - వేతనాల పెంపుకు నో చెప్పిన దామోదరప్రసాద్

AI : సినిమాల్లో ఎ.ఐ. వాడకం నష్టమే కల్గిస్తుంది : అల్లు అరవింద్, ధనుష్

సినీ కార్మికులకు వేతనాలు 30 శాతం పెంచాలి : అమ్మిరాజు కానుమిల్లి

తర్వాతి కథనం
Show comments