Webdunia - Bharat's app for daily news and videos

Install App

పారిస్ ఒలింపిక్స్ 2024- భారత్‌కు మను భాకర్ తొలి పతకం

వరుణ్
ఆదివారం, 28 జులై 2024 (15:23 IST)
Manu Bhaker
పారిస్ ఒలింపిక్స్ 2024లో షూటర్ మను భాకర్ భారత్‌కు తొలి పతకాన్ని అందించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఫైనల్‌లో ఆమె కాంస్యం సాధించింది. హర్యానాకు చెందిన మను భారత్ తరఫున షూటింగ్‌లో పతకం సాధించిన తొలి మహిళగా రికార్డు సృష్టించింది.
 
12 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో షూటింగ్‌లో భారత్‌కు ఇదే తొలి పతకం కావడం గమనార్హం. 2012 లండన్‌ ఒలింపిక్స్‌లో గగన్‌ నారంగ్‌, విజయ్‌కుమార్‌లు కాంస్యం సాధించినప్పుడు చివరిసారిగా భారతీయులు షూటింగ్‌ పతకాన్ని గెలుచుకున్నారు.
 
ఇకపోతే.. మను 221.7 స్కోరుతో కాంస్యం కైవసం చేసుకుంది. దక్షిణ కొరియాకు చెందిన జిన్ యే ఓహ్ మొత్తం 243.2తో స్వర్ణం కైవసం చేసుకోగా, ఆమె స్వదేశానికి చెందిన కిమ్ యెజీ మొత్తం 241.3తో రజతం సాధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

కాశ్మీర్‌లో జష్న్-ఎ-బహార్ సీజన్, తులిప్ గార్డెన్‌లో లక్షల తులిప్‌ పుష్పాలు

Smita Sabharwal: స్మితా సభర్వాల్‌కు నోటీసు జారీ.. ఆ నిధులను తిరిగి ఇవ్వాలి...

Bengaluru techie: నా భార్య వేధిస్తోంది.. ప్రైవేట్ భాగాలపై దాడి.. బెంగళూరు టెక్కీ

జనసేన పార్టీ 12వ వార్షికోత్సవ వేడుకలు.. ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపిన పవన్

దేశంలోనే తొలి నెట్-జీరో ఫ్యూచర్ సిటీ అభివృద్ధికి తెలంగాణ మార్గదర్శకత్వం- భట్టి విక్రమార్క

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Bhavana : నా భర్తతో సంతోషంగా వున్నాను.. విడాకుల కథలన్నీ అబద్ధాలే: భావన

ఆర్ట్ డైరెక్ట‌ర్‌ల‌తో డైరెక్ట‌ర్ల‌ బంధం ఎంతో ముఖ్య‌మైంది : హరీష్ శంకర్

య‌ష్ లేటెస్ట్ మూవీ ‘టాక్సిక్: ఎ ఫెయిరీటేల్ ఫర్ గ్రోనప్స్’ సెట్స్‌లో అమెరిక‌న్ న‌టుడు కైల్ పాల్‌

Mohan Babu: పుట్టినరోజు శుభాకాంక్షలు నాన్నా.. నేను మీ పక్కన ఉండే అవకాశాన్ని కోల్పోయాను (video)

Prabhas: థమన్ వల్లే రాజా సాబ్ విడుదల లేట్ అవుతుందా !

తర్వాతి కథనం
Show comments