నర్సింగ్ యాదవ్‌పై ఏంటి వివాదం.. వివరాలివ్వండి : రెజ్లింగ్‌ సమాఖ్యకు మోడీ ఆదేశం

భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ వివాదం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి చేరింది. దీంతో నర్సింగ్ యాదవ్ వివరాలు ఇవ్వాలని ప్రధానమంత్రి కార్యాలయం కోరింది.

Webdunia
మంగళవారం, 26 జులై 2016 (11:46 IST)
భారత రెజ్లర్ నర్సింగ్ యాదవ్ వివాదం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దృష్టికి చేరింది. దీంతో నర్సింగ్ యాదవ్ వివరాలు ఇవ్వాలని ప్రధానమంత్రి కార్యాలయం కోరింది. రియో ఒలింపిక్స్ క్రీడా పోటీలకు ఎంపిక అయిన నర్సింగ్ యాదవ్ డోపింగ్ టెస్టులో విఫలం కావడంతో అది పెను వివాదమైన విషయం తెల్సిందే. దీనిపై మీడియా వరుస కథనాలు ప్రసారం చేయడంతో దీనిపై ప్రధాని నరేంద్ర మోడీ స్పందించారు. 
 
దీనికి సంబంధించిన పూర్తి వివరాలను సమర్పించాల్సిందిగా రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్ భూషణ్‌ను వివరణ అడిగారు. ఈ వివాదానికి సంబంధించిన వివరాలను అందజేయాలని ఆయనను ఆదేశించారు. 74 కేజీల విభాగంలో రియో ఒలింపిక్స్‌కు నర్సింగ్ యాదవ్ ఎంపిక అయిన నాటి నుంచి అతని చుట్టూ వివాదం రాజుకుంటూనే ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా నర్సింగ్ డ్రగ్ టెస్టులో విఫలం కావడం పెను కలకలం రేపింది. 
అన్నీ చూడండి

తాజా వార్తలు

Jonnagiri: కర్నూలు జొన్నగిరిలో బంగారు తవ్వకాలు ప్రారంభం

Newly Married Couple: రైలు పట్టాలపై పడి నూతన వధూవరులు మృతి

దుస్తులు విప్పేసి వీడియో కాల్ చేసింది, టెంప్టై వలలో పడ్డాడు, రూ.3.4 లక్షలు హాంఫట్

బాల్య వివాహం, లైంగిక దాడి కేసు.. బాలిక తండ్రి, భర్తకు జీవిత ఖైదు.. రంగారెడ్డి కోర్టు

తెలంగాణలోని కొండగట్టు ఆలయానికి రూ.30కోట్లు.. పవన్ సిఫార్సు.. తితిదే గ్రీన్‌సిగ్నల్

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Suhasini : వినోద్ కుమార్, సుహాసిని కాంబినేషన్ లో సినిమా

Sampoornesh Babu: నాని చిత్రం ది ప్యారడైజ్ లో సంపూర్ణేశ్ బాబు లుక్

Vijay Antony: బుకీ నుంచి విజయ్ ఆంటోనీ ఆలపించిన బ్రేకప్ యాంథమ్ రిలీజ్

'దురంధర్' చిత్రాన్ని చూసి పాఠాలు నేర్చుకోండి : రాంగోపాల్ వర్మ

మంచి ఛాన్స్ లభిస్తే రీఎంట్రీ : రకుల్ ప్రీత్ సింగ్

తర్వాతి కథనం
Show comments