Webdunia - Bharat's app for daily news and videos

Install App

మీరాబాయికి మణిపూర్ ప్రభుత్వం బంపర్ ఆఫర్, ఏంటది?

Webdunia
సోమవారం, 26 జులై 2021 (20:01 IST)
భారత వెయిట్ లిఫ్టర్ మీరాబాయి చాను టోక్యో ఒలింపిక్స్ 2020లో రజత పతకం సాధించి దేశాన్ని గర్వపడేట్లు చేసారు. టోక్యోలో భారత అగ్రశ్రేణి పోటీదారులలో ఒకరైన చాను, ఒలింపిక్స్ చరిత్రలో పతకం సాధించిన రెండవ భారతీయ వెయిట్ లిఫ్టర్‌గా నిలిచారు. సిడ్నీ గేమ్స్‌లో 69 కిలోల కేటగిరీ - వెయిట్ లిఫ్టింగులో మొదటిసారి మహిళల విభాగంలో పతకాన్ని సాధించారు.
 
సోమవారం ఆమె స్వదేశానికి తిరిగి వచ్చారు. మీడియా రిపోర్టుల ప్రకారం ఆమెకి పోలీసు విభాగంలో అదనపు పోలీసు సూపరింటెండెంట్(క్రీడలు)గా నియమించాలని మణిపూర్ ప్రభుత్వం నిర్ణయించింది. "పోలీసు విభాగంలో ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ మీరాబాయి చానును అదనపు పోలీసు సూపరింటెండెంట్ (స్పోర్ట్స్) గా నియమించాలని మణిపూర్ ప్రభుత్వం నిర్ణయించిందని ముఖ్యమంత్రి సెక్రటేరియట్, ఇంఫాల్" అని ట్వీట్‌లో ఎఎన్ఐ తెలిపింది.
 
టోక్యోలో తన చారిత్రాత్మక ప్రదర్శన నేపధ్యంలో మణిపూర్ ముఖ్యమంత్రి ఆమెకి కోటి రూపాయలు ఇవ్వనున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

పెళ్లైన 30 ఏళ్లకు ప్రియుడు, అతడి కోసం భర్తను చంపేసింది

Nikki Bhati: భర్త విపిన్‌కి వివాహేతర సంబంధం? రీల్స్ కోసం నిక్కీ ఆ పని చేసిందా?

Vantara, దర్యాప్తు బృందానికి పూర్తిగా సహకరిస్తాము: వంతారా యాజమాన్యం ప్రకటన

ప్రియురాలి నోట్లో బాంబు పెట్టి పేల్చి చంపేసిన ప్రియుడు

అన్నా వదినా అంటూ నా ప్రియుడితో సరసాలా? ముక్కోణపు ప్రేమలో యువతి మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

బార్బరిక్ షూటింగ్‌లో ప్రతీ రోజూ ఛాలెంజింగ్‌గా అనిపించేది : వశిష్ట ఎన్ సింహా

హర హర శంకర పాటలో సమాజంలో ఘోరాల్ని చూపించారు : తనికెళ్ళ భరణి

సినీ కార్మికుల సమ్మె వెనుక కుట్ర - రాజీనామాలు చేసిన కాదంబరి కిరణ్

Manoj: మ్యాజికల్ స్టిక్ తో తేజ సజ్జా, బ్లాక్ స్వోర్డ్ తో మనోజ్ ల మిరాయ్ పోరాటం

Raviteja: మాస్ జాతర ఆలస్యమైనా అసలైన పండుగను సిద్ధమంటూ నిర్మాతలు ప్రకటన

తర్వాతి కథనం
Show comments