Webdunia - Bharat's app for daily news and videos

Install App

విజయంతో ఒలింపిక్స్‌లో ఆట మొదలెట్టిన మేరీకోమ్

Webdunia
ఆదివారం, 25 జులై 2021 (15:21 IST)
ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ మెక్ మేరీ కోమ్ విజయంతో తన ఒలింపిక్స్ ఆటను మొదలుపెట్టారు. ఆదివారం జరిరగిన 51 కిలోల విభాగం మహిళల బాక్సింగ్‌లో అదరగొట్టింది. డొమినికన్ రిపబ్లిక్‌కు చెందిన హెర్నాండెజ్ గ్రేసియా మిగ్వెలినాను ఆమె.. 4-1 తేడాతో మట్టి కరిపించింది. ఒక్క రెండో రౌండ్ మినహా మిగతా అన్ని రౌండ్లలోనూ ఆధిపత్యం ప్రదర్శించి.. రౌండ్ ఆఫ్ 16ను గెలిచి ప్రి క్వార్టర్ ఫైనల్స్‌లోకి అడుగుపెట్టింది. 
 
ఈ రౌండ్‌లో కొలంబియాకు చెందిన ప్రపంచ మూడో ర్యాంకర్ వాలెన్సియా విక్టోరియాను ఎదుర్కోనుంది. ఈ మ్యాచ్ జులై 29న జరగనుంది. లండన్ ఒలింపిక్స్‌లో కాంస్యం సాధించిన మేరీ కోమ్‌కు ఆ రౌండ్ సవాల్‌తో కూడుకున్నదే.
 
మరోవైపు, టేబుల్ టెన్నిస్‌లో మనికా బాత్రా ముందంజ వేసింది. మూడో రౌండ్‌లోకి దూసుకెళ్లింది. ఉక్రెయిన్‌కు చెందిన మార్గరీటా పెసోస్కాను 4-3 తేడాతో ఓడించింది. రెండు మ్యాచ్ పాయింట్లను చేజార్చుకున్నప్పటికీ.. పుంజుకున్న ఆమె విజయం సాధించింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Perni Nani: పార్లమెంటును దుర్వినియోగం చేసిన టీడీపీ.. లావువి లేనిపోని ఆరోపణలు- పేర్ని ఫైర్

బీటెక్ చేసిన విద్యార్థులు ఎందుకు పనికిరావడంలేదు: ఎమ్మెల్యే కూనంనేని (video)

కొండముచ్చులకు కూల్ కూల్‌గా పుల్ల ఐస్ క్రీమ్‌లు, యువతి ఉదారం (video)

Telangana Cabinet: ఏప్రిల్ 3న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ : ఐదుగురు మంత్రులకు స్థానం

ప్రియుడిని పిలిచిన ప్రేయసి: బెడ్ కింద నుంచి బైటకొచ్చిన బోయ్ ఫ్రెండ్ (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

దర్శక దిగ్గజం భారతీరాజా కుమారుడు మనోజ్ హఠాన్మరణం

రామ్ చరణ్‌తో మళ్లీ రొమాన్స్ చేస్తారా? సమంత ఏం చెప్పిందో తెలుసా? (video)

Charan: రామ్ చరణ్ పుట్టినరోజున పెద్ది టైటిల్ ప్రకటిస్తారా? - తాజా అప్ డేట్

బ్యూటీ భామ నీలఖికి యంగ్ సెన్సేషన్ అవార్డ్

కన్నప్ప లో మల్లు పాత్రలో నటించిన రఘు బాబు

తర్వాతి కథనం
Show comments