Webdunia - Bharat's app for daily news and videos

Install App

"ఇండియన్ గోల్డెన్ గర్ల్"కు థార్.. అందించిన మహీంద్రా ఆటోమోటివ్

Webdunia
మంగళవారం, 28 మార్చి 2023 (08:13 IST)
ఢిల్లీలో జరుగుతున్న మహిళల ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో బంగారు పతకాన్ని కైవసం చేసుకున్న తెలంగాణ అమ్మాయి నిఖత్ జరీన్‌పై దేశం నలుమూలల నుంచి ప్రశంసలు అందుతున్నాయి. 50 కేజీల కేటగిరీలో వియత్నాం బాక్సర్ ఎన్‌‍గెయెన్ థి టామ్‌పై జరీన్ పూర్తి ఆధిపత్యం కొనసాగించి 5-0తో విజయం సాధించారు. ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్ చరిత్రలో నిఖత్ జరీన్‌కు ఇది రెండో స్వర్ణం పతకం. 2022లో 52 కేజీలో విభాగంలో నిఖత్ వరల్డ్ చాంపియన్‌గా నిలిచింది. 
 
స్వర్ణ పతకం సాధించిన నిఖత్‌పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. నిఖత్ తెలంగాణకు గర్వకారణమంటూ ఆమె తన విజయాలతో దేశ ఖ్యానికి ఇనుమడింపజేశారని కొనియాడారు. కాగా, ప్రపంచ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం గెలుచుకున్న నిఖత్.. మహీంద్రా ఎమర్జింగ్ బాక్సింగ్ ఐకాన్ అవార్డును కూడా గెలుచుకున్నారు. 
 
ఈ పోటీల్లో ఆమె తనకు ఎదురనేదే లేదని నిరూపించి బంగారు పతకాన్ని కైవసం చేసుకున్నారు. ఆమెకు ప్రముఖ ఆటో మొబైల్ తయారీ కంపెనీ మహీంద్రా ఆటోమోటివ్ కంపెనీ 'మహీంద్రా ఎమర్జింగ్ బాక్సింగ్ ఐకాన్ అవార్డు'ను గెలుచుకున్నారు. నిఖత్ భారత క్రీడా చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిందంటూ మహీంద్రా ట్వీట్ చేసింది. 

సంబంధిత వార్తలు

మాజీ మంత్రి మల్లా రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

మేడిగడ్డ ప్రాజెక్టు రక్షణ పనులు ప్రారంభం

చోటు లేదని కారు టాప్ పైన ఎక్కి కూర్చున్న యువతి, రద్దీలో రయ్యమంటూ ప్రయాణం

కదులుతున్న బస్సులో మంటలు- తొమ్మిది మంది సజీవదహనం

ఖమ్మం: తల్లి, ఇద్దరు పిల్లలను హత్య చేసిన వ్యక్తి.. భార్య కూడా?

పవన్ కల్యాణ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసిన రేణు దేశాయ్

మ్యూజిక్ షాప్ మూర్తి నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన అంగ్రేజీ బీట్ లిరికల్ వచ్చేసింది

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానించిన దర్శకుల సంఘం

రోడ్డు ప్రమాదంలో పవిత్ర మృతి.. త్రినయని నటుడు చంద్రకాంత్ ఆత్మహత్య

రాహుల్ విజయ్, శివాని ల విద్య వాసుల అహం ఎలా ఉందంటే.. రివ్యూ

తర్వాతి కథనం
Show comments