Webdunia - Bharat's app for daily news and videos

Install App

సంప్రదాయ దుస్తులతో రెజ్లింగ్ రింగ్‌లోకి.. కవితపై ప్రశంసలు (Video)

భారతీయ మల్లయుద్ధ యోధురాలు కవితా దేవి. హర్యానా రాష్ట్రానికి చెందిన ఈమె... డబ్ల్యూ‌డబ్ల్యూఈ పోటీలలకు ఎంపికై తొలి భారతీయ మహిళ. తాజాగా జరుగుతున్న "మే యంగ్ క్లాసిక్" టోర్న‌మెంట్‌లో ఆమె న్యూజిలాండ్‌కు చెంది

Webdunia
బుధవారం, 6 సెప్టెంబరు 2017 (12:17 IST)
భారతీయ మల్లయుద్ధ యోధురాలు కవితా దేవి. హర్యానా రాష్ట్రానికి చెందిన ఈమె... డబ్ల్యూ‌డబ్ల్యూఈ పోటీలలకు ఎంపికై తొలి భారతీయ మహిళ. తాజాగా జరుగుతున్న "మే యంగ్ క్లాసిక్" టోర్న‌మెంట్‌లో ఆమె న్యూజిలాండ్‌కు చెందిన డ‌కోటా కైతో త‌ల‌ప‌డింది. ఈ పోటీలో ఆమె గెల‌వ‌క‌పోయినా రెజ్లింగ్ రింగ్‌లోకి సంప్ర‌దాయ వ‌స్త్రాల‌తో వెళ్లినందుకు ఆమెను భార‌త నెటిజ‌న్లు పొగడ్త‌ల‌తో ముంచెత్తుతున్నారు. 
 
అలాగే పోటీలో భాగంగా ఆమె చేసిన విన్యాసాల‌ను కూడా వారు మెచ్చుకుంటారు. క‌వితా దేవి పోటీకి సంబంధించిన వీడియో సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. భార‌త యువ‌తుల్లో రెజ్లింగ్ మీద ఆస‌క్తి క‌లిగించ‌డానికే తాను స‌ల్వార్ క‌మీజ్ ధ‌రించి రింగ్‌లోకి దిగిన‌ట్లు క‌వితా దేవి చెప్పారు.
 
 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

గంజాయి రవాణాను ఇట్టే పసిగట్టేస్తున్న సరికొత్త టెక్నాలజీ...

డెత్ క్యాప్ పుట్టగొడుగుల పొడితో అతిథులను చంపేసింది...

విషపూరిత పుట్టగొడులను తినిపించి ముగ్గురిని హత్య చేసింది.. నాలుగో వ్యక్తిని కూడా?

PTM: మెగా పేరెంట్-టీచర్ మీటింగ్: 2,28,21,454 మంది పాల్గొనే ఛాన్స్

ఎట్టకేలకు హైస్పీడ్ కారిడార్‌కు మోక్షం - బెంగుళూరు వరకు పొడగింపు!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మ్యారేజ్ లైఫ్ కావాలి.. రెండో పెళ్లికి సిద్ధం.. కానీ : రేణూ దేశాయ్

Rishab Shetty: రిషబ్ శెట్టి జన్మదినంగా కాంతారా చాప్టర్1 అప్ డేట్

RK Sagar: రైట్ టైం లో రైట్ సినిమా ది 100 : మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్ బాబుకు కోర్టు నోటీసులు.. ఎందుకు?

జ్యోతిష్యుడు వేణుస్వామితో పూజలు చేయించుకున్న పవన్ హీరోయిన్!!

తర్వాతి కథనం
Show comments