Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామన్వెల్త్ నుంచి హాకీ ఇండియా అవుట్.. కఠిన క్వారంటైన్‌ కారణంగా?

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (20:27 IST)
ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడల నుంచి తప్పుకునే సంచలన నిర్ణయం తీసుకుంది.. హాకీ ఇండియా. 2022లో ఇంగ్లండ్‌లో జరిగే కామన్ వెల్త్ గేమ్స్‌కు నుంచి వైదొలుగున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌లోని బర్మింగ్ హామ్ నగరం కామన్ వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. 
 
ఇంగ్లాండ్‌లో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా హాకీ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు కఠినమైన కరోనా క్వారంటైన్ నిబంధనల కారణంగా కూడా హాకీ ఇండియా పర్యటనను రద్ధు చేసుకున్నారు.
 
ఇండియా నుంచి యూకే వెళ్లే వారు అక్కడ తప్పకుండా 10 రోజులు కఠిన క్వారంటైన్‌లో ఉండాల్సిందే. ఇప్పడు ఆ నిబంధనే కామన్వెల్త్ టూర్‌కు ప్రతిబంధకంగా మారాయి. మరోవైపు ఇదే కారణం చెబుతూ భువనేశ్వర్‌లో జరుగుతున్న పురుషుల జూనియర్ వరల్డ్ కప్‌కు ఇంగ్లాండ్ తమ జట్టును పంపించలేదు. ఈ నిర్ణయం వెలువడిన రోజు తర్వాత హాకీ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

బాపట్ల ఈపూరిపాలెం యువతి అత్యాచారం కేసు: నిందితులు అరెస్ట్, గంజాయి తీసుకుని... (video)

మహిళపై పాశవిక దాడి.. కారం చల్లి, డీజిల్ పోసి నిప్పంటించి? (video)

హలో సీఐ సర్, ఆడబిడ్డ మిస్ అయి 9 నెలలైందట, వెంటనే చూడండి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (video)

రోడ్డుపై ఆవులు.. టూవీలర్‌పై వచ్చిన వ్యక్తిపై ఎక్కి దిగిన బస్సు.. ఎక్కడ?

ఏడాది వయస్సున్న బిడ్డను హత్య చేసిన తండ్రి.. ఎందుకంటే?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

హన్సిక ఫోటోలు.. చీరలో అదరగొట్టిన దేశముదురు భామ

జానీ మాస్టర్ గురించి భయంకర నిజాలు చెప్పిన డాన్సర్ సతీష్ !

సన్నీ డియోల్, గోపీచంద్ మలినేని సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో ప్రారంభం

నాగ చైతన్య, సాయి పల్లవి లకు వైజాగ్, శ్రీకాకుళంలో బ్రహ్మరధం

నెట్టింట యాంకర్ స్రవంతి ఫోటోలు వైరల్.. పవన్ కాదు అకీరా పేరు

తర్వాతి కథనం
Show comments