కామన్వెల్త్ నుంచి హాకీ ఇండియా అవుట్.. కఠిన క్వారంటైన్‌ కారణంగా?

Webdunia
మంగళవారం, 5 అక్టోబరు 2021 (20:27 IST)
ప్రతిష్టాత్మక కామన్వెల్త్ క్రీడల నుంచి తప్పుకునే సంచలన నిర్ణయం తీసుకుంది.. హాకీ ఇండియా. 2022లో ఇంగ్లండ్‌లో జరిగే కామన్ వెల్త్ గేమ్స్‌కు నుంచి వైదొలుగున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది ఇంగ్లాండ్‌లోని బర్మింగ్ హామ్ నగరం కామన్ వెల్త్ గేమ్స్‌కు ఆతిథ్యం ఇవ్వనుంది. 
 
ఇంగ్లాండ్‌లో పెరుగుతున్న కరోనా కేసుల కారణంగా హాకీ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో పాటు కఠినమైన కరోనా క్వారంటైన్ నిబంధనల కారణంగా కూడా హాకీ ఇండియా పర్యటనను రద్ధు చేసుకున్నారు.
 
ఇండియా నుంచి యూకే వెళ్లే వారు అక్కడ తప్పకుండా 10 రోజులు కఠిన క్వారంటైన్‌లో ఉండాల్సిందే. ఇప్పడు ఆ నిబంధనే కామన్వెల్త్ టూర్‌కు ప్రతిబంధకంగా మారాయి. మరోవైపు ఇదే కారణం చెబుతూ భువనేశ్వర్‌లో జరుగుతున్న పురుషుల జూనియర్ వరల్డ్ కప్‌కు ఇంగ్లాండ్ తమ జట్టును పంపించలేదు. ఈ నిర్ణయం వెలువడిన రోజు తర్వాత హాకీ ఇండియా ఈ నిర్ణయం తీసుకుంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

దొంగలు కొట్టేస్తారని 25 తులాల బంగారాన్ని పాత దిండులో పెట్టింది, దాన్ని కాస్తా చెత్తలో పడేసారు...

కాస్త అలసటగా వుంది, బెడ్ పైన పడుకున్న ఎల్బీ నగర్ ఎస్సై, తెల్లారి నిద్ర లేపితే...

రీహాబిలిటేషన్-కేంద్రీకృత వికలాంగుల వాకథాన్‌ను నిర్వహించిన హెచ్ఏసిహెచ్ సువిటాస్

భద్రాద్రి రైల్వే స్టేషనులో బాంబు సంచిని కొరికిన కుక్క, పేలిపోయి ట్రాక్ మీద పడింది

Kavitha on AP Deputy CM: పవన్‌పై ఫైర్ అయిన కల్వకుంట్ల కవిత

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Aishwarya Rajesh: తిరువీర్, ఐశ్వర్య రాజేష్ టైటిల్ ఓ..! సుకుమారి

రామానాయుడు స్టూడియోస్‌లో 20 కోట్ల సెట్ లో నాగబంధం క్లైమాక్స్

Monalisa: కుంభమేళా ఫేమ్ మోనాలిసా లైఫ్ సినిమా షూటింగ్ పూర్తి

Pothana Hema: దుఃఖాన్ని బలంగా మార్చుకుని ముందుకుసాగుతున్న పోతన హేమ

Richard Rishi: ద్రౌప‌ది 2 నుంచి నెల‌రాజె... మెలోడీ సాంగ్‌

తర్వాతి కథనం
Show comments