Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఆసియా క్రీడల్లో మెరిసిన భారత క్రీడాకారులు.. తొలి రోజున ఐదు బంగారు పతకాలు

Webdunia
ఆదివారం, 24 సెప్టెంబరు 2023 (13:18 IST)
చైనాలో హాంగ్జౌ నగరంలో జరుగుతున్న 19వ ఆసియా క్రీడా పోటీల్లో భారత క్రీడాకారులు రాణించారు. ఆదివారం నుంచి ప్రారంభమైన ఈ పోటీల్లో తొలి రోజునే ఏకంగా ఐదు బంగారు పతకాలను సాధించారు. 
 
ఆదివారం జరిగిన ఈవెంట్లలో ఐదు పతకాలను కైవసం చేసుకున్నారు. రోయింగ్‌‌లో మూడు, షూటింగులో రెండు పతకాలు నెగ్గారు. ఇందులో మూడు రజతాలు, రెండు కాంస్యాలు ఉన్నాయి. మహిళల 10 మీటర్ల రైపిల్ టీమ్ ఈవెంట్‌లో మొహాలీ ఘోశ్, రమిత, అషిచౌక్సితో కూడిన భారత జట్టు రజతం సాధించింది.
 
ఇదే ఈవెంట్‌లో వ్యక్తిగత విబాగంలో రమిత కాంస్య పతకం గెలిచింది. రోయింగ్ పురుషుల లైట్ వెయిట్ డబుల్ స్కల్స్‌లో అర్జున్ లాల్ - అర్వింద్ సింగ్ జోడీ వెండి పతకం నెగ్గింది. పురుషుల పెయిర్ పోటీలో బాబు లాల్ యాదవ్ - లేఖ్ రామ్ జంట కాంస్యం గెలిచింది. పురుషుల వెయిట్ పోటీల్లో భారత జట్టు మరో రజతం సొంతం చేసుకుంది.

సంబంధిత వార్తలు

బాలీవుడ్ నటి లైలా ఖాన్ హత్య కేసు : సవతి తండ్రికి కేసు

శ్రీలంక సందర్శన కోసం 160 మంది భక్తులతో అంతర్జాతీయ ఆధ్యాత్మిక శాంతి దూత గురుదేవ్ శ్రీ శ్రీ రవిశంకర్

చేతిలో బీర్ బాటిల్స్, సిగరెట్లతో యువతి హైదరాబాద్-నాగోల్ రోడ్డుపై నానా హంగామా - video

తెలంగాణాలో పాలిసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ రిలీజ్ - ఇంజనీరింగ్ షెడ్యూల్ కూడా..

నర్సింగ్ విద్యార్థి మృతి కేసు : ఎమ్మెల్యేకు చుక్కలు చూపించిన విద్యార్థులు... ఎక్కడ?

శర్వానంద్, కృతి శెట్టి ల మనమే విడుదలకు సిద్దమైంది

వ్యవసాయమే పెళ్లికి అడ్డుగా మారితే తిరుపతి ఏమిచేసాడన్నదే కన్యాకుమారి చిత్రం

అవకాశాలు ఇస్తారని వేచి చూడను, క్రియేట్ చేసుకుంటా: మంచు లక్ష్మి

ప్రభుదేవ, కాజోల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమాతో చరణ్ తేజ్ బాలీవుడ్‌లో ఎంట్రీ

టైసన్ నాయుడు కీలక షెడ్యూల్ రాజస్థాన్‌లో ప్రారంభం

తర్వాతి కథనం
Show comments