వింబుల్డన్ టెన్నిస్ : సానియా మీర్జా జోడీ ఓటమి

Webdunia
గురువారం, 7 జులై 2022 (10:23 IST)
లండన్ వేదికగా జరుగుతున్న వింబుల్డన్ టెన్నిస్ టోర్నీలో సానియా మీర్జా జోడీ ఓడిపోయింది. మిక్స్‌డబుల్స్ ఫైనల్‌ మ్యాచ్‌లో సానియా జోడీకి ఓటమి తప్పలేదు. తొలి సెట్‌‍లో దక్కిన ఆధిక్యం కాపాడుకోలేక పోయారు. దీంతో సెమీస్ పోరులో ఓటమి పాలయ్యారు. 
 
బుధవారం రాత్రి జరిగిన సెమీస్ ఫైనల్‌లో సానియా - పవిచ్ జంట 6-4, 5-7, 4-6 తేడాతో ఇంగ్లండ్, అమెరికా ద్వయం నీల్ స్కూప్ స్కీ - క్రావ్ జిక్ జంట చేతిలో పరాజయం పాలైంది. 
 
కాగా, మిక్స్‌డ్ డబుల్స్‌లో సోనియా మీర్జా జోడీ సెమీ ఫైనల్ వరకు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో మిక్స్‌డ్ డబుల్స్‌లో విజేతగా నిలిచారు. ఒక్క వింబుల్డన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో మాత్రం ఆమెకు టైటిల్ వరించలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Matrimony Fraud: వరంగల్‌లో ఆన్‌లైన్ మ్యాట్రిమోని మోసం.. వధువు బంగారంతో పరార్

భర్త చిత్రహింసలు భరించలేక పెట్రోల్ పోసి నిప్పంటించిన భార్యలు... ఎక్కడ?

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం- వరద నీటి తొలగింపుకు రూ.27 కోట్లు కేటాయింపు

దుబాయ్ ఎయిర్‌ షో - తేజస్ యుద్ధ విమానం ఎలా కూలిందో చూడండి....

తెలంగాణలోని బైంసాలో వరుస గుండెపోటులతో ఇద్దరు మృతి

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

సినిమా బడ్జెట్ రూ.50 లక్షలు - వసూళ్లు రూ.100 కోట్ల దిశగా...

ద్రౌపది 2 నుంచి ద్రౌపది దేవీగా రక్షణ ఇందుచూడన్ ఫస్ట్ లుక్

Pawan: చిన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్, దర్శకుడిగా కృష్ణవంశీ కి ఫ్యాన్ : మహేశ్ బాబు పి

Vijay Sethupathi: విజయ సేతుపతి, పూరి జగన్నాథ్ సినిమా షూటింగ్ పూర్తి

Nikhil: నిఖిల్...స్వయంభు మహా శివరాత్రికి థియేటర్లలో రాబోతోంది

తర్వాతి కథనం
Show comments