Webdunia - Bharat's app for daily news and videos

Install App

వింబుల్డన్ టెన్నిస్ : సానియా మీర్జా జోడీ ఓటమి

Webdunia
గురువారం, 7 జులై 2022 (10:23 IST)
లండన్ వేదికగా జరుగుతున్న వింబుల్డన్ టెన్నిస్ టోర్నీలో సానియా మీర్జా జోడీ ఓడిపోయింది. మిక్స్‌డబుల్స్ ఫైనల్‌ మ్యాచ్‌లో సానియా జోడీకి ఓటమి తప్పలేదు. తొలి సెట్‌‍లో దక్కిన ఆధిక్యం కాపాడుకోలేక పోయారు. దీంతో సెమీస్ పోరులో ఓటమి పాలయ్యారు. 
 
బుధవారం రాత్రి జరిగిన సెమీస్ ఫైనల్‌లో సానియా - పవిచ్ జంట 6-4, 5-7, 4-6 తేడాతో ఇంగ్లండ్, అమెరికా ద్వయం నీల్ స్కూప్ స్కీ - క్రావ్ జిక్ జంట చేతిలో పరాజయం పాలైంది. 
 
కాగా, మిక్స్‌డ్ డబుల్స్‌లో సోనియా మీర్జా జోడీ సెమీ ఫైనల్ వరకు రావడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీల్లో మిక్స్‌డ్ డబుల్స్‌లో విజేతగా నిలిచారు. ఒక్క వింబుల్డన్ మిక్స్‌డ్ డబుల్స్‌లో మాత్రం ఆమెకు టైటిల్ వరించలేదు. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

అత్యాచారం చేసాక బాధితురాలిని పెళ్లాడితే పోక్సో కేసు పోతుందా?

Monsoon: దేశ వ్యాప్తంగా 1,528 మంది మృతి.. ఆ మూడు రాష్ట్రాల్లోనే అత్యధికం..

Cocaine: చెన్నై ఎయిర్ పోర్టులో రూ.35 కోట్ల విలువైన కొకైన్‌.. నటుడి అరెస్ట్

తమిళనాడుకు ఏమైంది, మొన్న తొక్కిసలాటలో 41 మంది మృతి, నేడు ఎన్నూరులో 9 మంది కూలీలు మృతి

Andhra: గోదావరి నదిలో పెరుగుతున్న నీటి మట్టం.. భద్రాచలం వద్ద 48.7 అడుగులకు..?

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

ఆ సినిమా తర్వాత నా కెరీర్ నాశనమైంది : నటి రాశి

Vishnu Vishal: విష్ణు విశాల్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ ఆర్యన్ టీజర్

శ్రీ బండే మహాకాళి ఆశీస్సులతో శ్రీమురళి చిత్రం పరాక్ ప్రారంభమైంది

Dhanush: ధనుష్‌ ఇడ్లీ కొట్టుకి యూ సెన్సార్ సర్టిఫికేట్

Tiruveer : ప్రీ వెడ్డింగ్ షో లో తిరువీర్, టీనా శ్రావ్య లపై రొమాంటిక్ సాంగ్

తర్వాతి కథనం
Show comments