Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిడుగుపాటుకు గురైన ఫుట్‌బాల్ క్రీడాకారుడు.. తర్వాత ఏమైందంటే?

సెల్వి
సోమవారం, 12 ఫిబ్రవరి 2024 (21:34 IST)
Footballer
ఇండోనేషియా ఫుట్‌బాల్ ఆటగాడు పిడుగుపాటుకు గురైన భయానక వీడియో క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ జావాలోని బాండుంగ్‌లోని సిలివాంగి స్టేడియంలో శనివారం జరిగిన స్నేహపూర్వక మ్యాచ్‌లో సుబాంగ్‌కు చెందిన సెప్టైన్ రహర్జా అనే ఫుట్‌బాల్ క్రీడాకారుడు పిడుగుపాటుకు గురై కుప్పకూలిపోయాడు. ఘటన జరిగినప్పుడు మ్యాచ్ జరుగుతోంది.
 
ఫుట్‌బాల్ క్రీడాకారుడు పిడుగుపాటుకు గురయ్యాడు. దీంతో స్థానిక ఆసుపత్రికి ఆయన్ని తరలించారు. కానీ ఆ క్రీడాకారుడు వెంటనే మరణించినట్లు ఇండోనేషియా మీడియా తెలిపింది. 35 ఏళ్ల సెప్టెయిన్ రహర్జా పిడుగుపాటుకు గురైన ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

నారా లోకేష్ కోసం రంగంలోకి దిగిన ఎన్టీఆర్ కుటుంబీకులు

రోడ్డు సైడ్ హోటల్లో కేసీఆర్, సెల్ఫీలు తీసుకున్న జనం, ఇప్పుడు సాధ్యమైందా?

13న కురుక్షేత్ర యుద్ధం ... మీ భవిష్యత్‌ను నిర్ణయించే ఎన్నికలు : ఓటర్లకు సీఎం జగన్ పిలుపు

నరేంద్ర మోదీ డిక్టేటర్ వీడియో.. కడుపుబ్బా నవ్వుకున్నానన్న ప్రధాని - video

భారతీయులకు వీసా ఫ్రీ సౌకర్యం కల్పించిన శ్రీలంక

రాజకీయాల్లోకి వచ్చినా సినిమాలకు దూరం కాను.. కంగనా రనౌత్

ధనుష్ నటిస్తున్న రాయన్ ఫస్ట్ సింగిల్‌ కు సమయం వచ్చింది!

మలేషియా లో నవతిహి ఉత్సవం 2024 పేరుతో తెలుగు సినిమా 90 ఏళ్ల వేడుక ఖరారు

వెస్ట్రన్ కంట్రీస్ బాటలోనే బాహుబలి: క్రౌన్ ఆఫ్ బ్లడ్ చేశాం : ఎస్ఎస్ రాజమౌళి

హీరో అల్లు అర్జున్‍‌ను పెళ్లి చేసుకుంటానంటున్న తమిళ నటి!!

తర్వాతి కథనం
Show comments