Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిడుగుపాటుకు గురైన ఫుట్‌బాల్ క్రీడాకారుడు.. తర్వాత ఏమైందంటే?

సెల్వి
సోమవారం, 12 ఫిబ్రవరి 2024 (21:34 IST)
Footballer
ఇండోనేషియా ఫుట్‌బాల్ ఆటగాడు పిడుగుపాటుకు గురైన భయానక వీడియో క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ జావాలోని బాండుంగ్‌లోని సిలివాంగి స్టేడియంలో శనివారం జరిగిన స్నేహపూర్వక మ్యాచ్‌లో సుబాంగ్‌కు చెందిన సెప్టైన్ రహర్జా అనే ఫుట్‌బాల్ క్రీడాకారుడు పిడుగుపాటుకు గురై కుప్పకూలిపోయాడు. ఘటన జరిగినప్పుడు మ్యాచ్ జరుగుతోంది.
 
ఫుట్‌బాల్ క్రీడాకారుడు పిడుగుపాటుకు గురయ్యాడు. దీంతో స్థానిక ఆసుపత్రికి ఆయన్ని తరలించారు. కానీ ఆ క్రీడాకారుడు వెంటనే మరణించినట్లు ఇండోనేషియా మీడియా తెలిపింది. 35 ఏళ్ల సెప్టెయిన్ రహర్జా పిడుగుపాటుకు గురైన ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

భారతదేశపు అంతర్జాతీయ బయోఫార్మా ఆశయాలకు మద్దతు ఇస్తోన్న ఎజిలెంట్

ఏపీలో ఇక స్మార్ట్ రేషన్ కార్డులు.. మంత్రి నాదెండ్ల వెల్లడి

US: పడవ ప్రయాణం.. వర్జీనియాలో నిజామాబాద్ వ్యక్తి గుండెపోటుతో మృతి

కన్నతండ్రి అత్యాచారం.. కుమార్తె గర్భం- ఆ విషయం తెలియకుండానే ఇంట్లోనే ప్రసవం!

TGSRTC: హైదరాబాద్- విజయవాడ మధ్య బస్సు సర్వీసులపై టీజీఎస్సార్టీసీ తగ్గింపు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

రాజాసాబ్ నుంచి సంజూ బాబాకు శుభాకాంక్షలు తెలుపుతూ సంజయ్ దత్ లుక్

Gopichand: గోపీచంద్ రెండు సినిమాలపై శ్రద్ధ పెడుతున్నాడు

సంగీత దర్శకుడు అనిరుధ్‌ను కిడ్నాప్ చేస్తానంటున్న విజయ్ దేవరకొండ

హెబ్బా పటేల్, రేఖ నిరోషా నటించిన థాంక్యూ డియర్ విడుదలకు సిద్ధమైంది

వార్ 2 లోని హృతిక్, కియారా డ్యూయెట్ సాంగ్ కోసం బ్రహ్మాస్త్ర కేసరియా టీం

తర్వాతి కథనం
Show comments