Webdunia - Bharat's app for daily news and videos

Install App

పిడుగుపాటుకు గురైన ఫుట్‌బాల్ క్రీడాకారుడు.. తర్వాత ఏమైందంటే?

సెల్వి
సోమవారం, 12 ఫిబ్రవరి 2024 (21:34 IST)
Footballer
ఇండోనేషియా ఫుట్‌బాల్ ఆటగాడు పిడుగుపాటుకు గురైన భయానక వీడియో క్రీడా ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేసింది. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ జావాలోని బాండుంగ్‌లోని సిలివాంగి స్టేడియంలో శనివారం జరిగిన స్నేహపూర్వక మ్యాచ్‌లో సుబాంగ్‌కు చెందిన సెప్టైన్ రహర్జా అనే ఫుట్‌బాల్ క్రీడాకారుడు పిడుగుపాటుకు గురై కుప్పకూలిపోయాడు. ఘటన జరిగినప్పుడు మ్యాచ్ జరుగుతోంది.
 
ఫుట్‌బాల్ క్రీడాకారుడు పిడుగుపాటుకు గురయ్యాడు. దీంతో స్థానిక ఆసుపత్రికి ఆయన్ని తరలించారు. కానీ ఆ క్రీడాకారుడు వెంటనే మరణించినట్లు ఇండోనేషియా మీడియా తెలిపింది. 35 ఏళ్ల సెప్టెయిన్ రహర్జా పిడుగుపాటుకు గురైన ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

హైదరాబాద్‌లో దంచికొట్టిన వర్షం ... పిడుగుపాటుకు ఇద్దరు మృతి (Video)

వివేకా కుమార్తె సునీతను ఏమైనా చేస్తారనే భయం ఉంది : వైఎస్ షర్మిల

బోయ్ ఫ్రెండ్ కౌగిలించుకోలేదని 14 అంతస్తుల కాలేజీ భవనం పైనుంచి దూకేసిన యువతి

అమరావతికి శుభవార్త చెప్పిన ప్రపంచ బ్యాంక్ - తొలి విడతగా రూ.3535 కోట్లు రిలీజ్

జాతీయ ఉపాధి హామీ పథకం లబ్దిదారుల జాబితాలో షమీ సోదరి పేరు!!

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మళ్ళీ సినిమాల్లో నటించనున్న కేంద్ర మంత్రి!!

హోం టౌన్ సిరీస్ చూస్తే మీ సొంతూరు గుర్తుకువస్తుంది - రాజీవ్ కనకాల

విడుదలకు సిద్ధమవుతున్న సుమయ రెడ్డి నటించిన డియర్ ఉమ చిత్రం

హన్సికపై గృహహింస కేసు ... కొట్టివేయాలంటూ హైకోర్టులో పిటిషన్

అఖండ 2 తాండవంలో శివతత్త్వం చెబుతున్న బోయపాటి

తర్వాతి కథనం
Show comments