Webdunia - Bharat's app for daily news and videos

Install App

టోక్యో ఒలింపిక్స్: మెగా క్రీడలకు ప్రేక్షకులను అనుమతించట్లేదు..

Webdunia
శుక్రవారం, 9 జులై 2021 (18:59 IST)
కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్ ఆర్గనైజర్స్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మెగాక్రీడలకు ప్రేక్షకులను అనుమతించట్లేదని ప్రకటించారు. కరోనా వైరస్​ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఒలింపిక్​ మినిస్టర్​ తమయో మరుకవా స్పష్టం చేశారు. టీవీల్లోనే ఈ మెగాక్రీడలను చూడాలని ప్రేక్షకులకు సూచించారు. టికెట్లు కొనుగోలు చేసిన ప్రేక్షకులకు ఒలింపిక్స్ ప్రెసిడెంట్ క్షమాపణలు చెప్పాడు. ఈ పరిస్థితికి చింతిస్తున్నామని తెలిపాడు.
 
అంతకుముందే అతిథ్య నగరంలో కేసులు అదుపు చేసేందుకు జపాన్ ప్రభుత్వం ఆంక్షలను కఠినతరం చేసింది. ఈ నేపథ్యంలో గురువారం ఉదయమే టోక్యోలో ఎమెర్జన్సీ విధిస్తున్నట్లు జపాన్ ప్రధాని యొషిహిదె సుగా ప్రకటించారు. విజయోత్సవాలతో పాటు మద్యం అమ్మకాలపైనా నిషేధం విధిస్తున్నట్లు తెలిపారు. ఒలింపిక్స్‌ పూర్తయ్యేవరకు ఎమర్జెన్సీ అమల్లో ఉంటుందని వెల్లడించారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

నా భర్తకు అనుమానం వచ్చింది, ఇక మనం కలవద్దు అన్నందుకు వివాహితను హత్య చేసిన ప్రియుడు

Singapore: కేరళ తీరం అగ్నిప్రమాదంలో చిక్కిన సింగపూర్ కార్గోషిప్‌- 18మంది సేఫ్, నలుగురు గల్లంతు (ఫోటోలు)

మెదక్ జిల్లాలో బయటపడిన జైనమత శాసనం, అరుదైన శిల్పాలు

మేఘాలయ హనీమూన్ రాజా హత్య కేసు: షిల్లాంగ్ హనీమూన్ స్పాట్‌కి సోనమ్‌?!!

Heavy Rains: ఏపీలో జూన్ 11నుంచి ఉరుములతో కూడిన భారీ వర్షాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Akhanda 2 teaser: హిమాలయాల్లో అఖండ 2 – తాండవం ఊచకోత టీజర్ అదుర్స్

పబ్లిసిటీ శ్రుతి తప్పడంతో నిర్మాత సునీల్‌ నారంగ్‌ ఛాంబర్ పదవికి ఎసరు !

హీరో కార్తి, పిఎస్ మిత్రన్ సర్దార్ 2 షూటింగ్ పూర్తి

బ్రోకోడ్ చిత్రంతో హీరోగా, నిర్మాతగా రవి మోహన్

Manchu: ప్రభాస్ నాకోసం చేయలేదు. అతనికి చేయాల్సిన అవసరం లేదు : మంచు విష్ణు

తర్వాతి కథనం
Show comments