Webdunia - Bharat's app for daily news and videos

Install App

ఒక్కో కంపెనీ నుంచి రూ.5 కోట్ల నష్టపరిహారం కోరనున్న పీవీ సింధు

Webdunia
శుక్రవారం, 6 ఆగస్టు 2021 (11:25 IST)
టోక్యో ఒలింపిక్స్ క్రీడా పోటీల్లో కాంస్య పతకం సాధించిన భారత బ్యాడ్మింటన్ స్టార్ షెట్లర్ పీవీ సింధు పలు బ్రాండ్ కంపెనీల నుంచి రూ.5 కోట్ల (ఒక్కో కంపెనీ నుంచి) నష్టపరిహారాన్ని కోరారు. తన చిత్రాలను అనధికారికంగా ఉపయోగించినందుకు ఆమె ఈ కంపెనీలకు నోటిసులు పంపనున్నారు. 
 
టోక్యో ఒలింపిక్స్ 2021లో సింధు కాంస్య పతకం గెలిచిన సందర్భంగా ఆమెను అభినందిస్తూ ఆదిత్య బిర్లా గ్రూప్, హ్యాపీడెంట్, విక్స్, పాన్ బహార్, అపోలో హాస్పిటల్స్‌తో సహా పెర్ఫెట్టి వాన్ మెల్లె, పి అండ్ జి, లాంటి కంపెనీలు తమ బ్రాండ్ ను ప్రమోషన్ చేసుకున్నాయి. 
 
సింధు అనుమతి లేకుండా ఆమె చిత్రాలను ఆయా కంపెనీలు తమ బ్రాండ్ ప్రమోషన్ కోసం ఉపయోగించాయి. ఈ నేపథ్యంలో ఆ సంస్థపై సింధు చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. 
 
సింధుకు సంబంధించిన వాణిజ్య ఒప్పందాలను నిర్వహించే స్పోర్ట్స్ మార్కెటింగ్ ఏజెన్సీ, ఆమె తరపున లీగల్ నోటీసులను పంపనుంది. వీటిలో ప్రతి కంపెనీ నుండి రూ.5 కోట్ల నష్టపరిహారం కోరనున్నారు.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Balayya: పార్లమెంట్ వద్ద సైకిల్ తొక్కాలనుకున్న బాలయ్య.. కానీ కుదరలేదు.. ఎందుకని? (video)

Surrogacy racket: సరోగసీ స్కామ్‌ డాక్టర్ నమ్రతపై ఎన్నెన్నో కేసులు.. విచారణ ప్రారంభం

Crocodile: వామ్మో.. మూసీ నదిలో మొసళ్ళు- భయాందోళనలో ప్రజలు

Bhadrachalam: ప్రేమికుల ప్రైవేట్ క్షణాలను రికార్డ్ చేసి బ్లాక్ మెయిల్.. హోటల్ సిబ్బంది అరెస్ట్

వీఆర్‌వోను వేధించిన ఎమ్మార్వో.. బట్టలిప్పి కోరిక తీర్చాలంటూ బలవంతం చేశాడు.. ఆ తర్వాత? (video)

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Ashwin Babu: వచ్చిన వాడు గౌతమ్ గా అశ్విన్ బాబు రన్నింగ్ లుక్

మయసభ అద్భుతాలు సృష్టించాలని కోరుకుంటున్నాను : సాయి దుర్గ తేజ్

వెంకన్న స్వామి ఆశీస్సులు, ప్రేక్షకుల ప్రేమ వల్లే ఈ విజయం : విజయ్ దేవరకొండ

నారా రోహిత్, శ్రీ దేవి విజయ్ కుమార్ చిత్రం సుందరకాండ నుంచి ప్లీజ్ మేమ్ సాంగ్

హనీ మూన్ ఇన్ షిల్లాంగ్ వెండితెరపై రాబోతుంది

తర్వాతి కథనం
Show comments