Webdunia - Bharat's app for daily news and videos

Install App

కామన్వెల్త్ 2018 : భారత్ ఖాతాలో మరో కాంస్య పతకం

ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. బుధవారం జరిగిన పోటీల్లో భాగంగా, పురుషుల 50 మీటర్ల పిస్టల్‌ విభాగంలో ఓం మితర్వాల్‌ కాంస్యం దక్కించు

Webdunia
బుధవారం, 11 ఏప్రియల్ 2018 (11:53 IST)
ఆస్ట్రేలియాలోని గోల్డ్‌కోస్ట్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్ ఖాతాలో మరో పతకం చేరింది. బుధవారం జరిగిన పోటీల్లో భాగంగా, పురుషుల 50 మీటర్ల పిస్టల్‌ విభాగంలో ఓం మితర్వాల్‌ కాంస్యం దక్కించుకున్నాడు. 
 
మరోవైపు మహిళల 45-48 కేజీల బాక్సింగ్‌ విభాగంలో మేరీకోమ్‌ ఫైనల్‌కు చేరి రజతం ఖాయం చేసుకుంది. ప్రస్తుతం 11 గోల్డ్, 7 కాంస్యం, 4 రజత  పతకాలతో భారత్ పతకాల పట్టికలో మూడో స్థానంలో కొనసాగుతోంది. 

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

ప్రకృతిలో అమరావతిగా ఏపీ రాజధాని మోడల్ గ్రీన్ సిటీగా మార్చాలి: చంద్రబాబు

24 క్యారెట్ల బంగారం- ఆపరేషన్ సింధూర్.. అగ్గిపెట్టెలో సరిపోయేలా శాలువా.. మోదీకి గిఫ్ట్

దేవెగౌడ ఫ్యామిలీకి షాక్ : అత్యాచార కేసులో దోషిగా తేలిన రేవణ్ణ

ఆ పిల్లవాడు నిన్ను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అత్యాచారం చేసాడా?

IMD: ఆగస్టు 1 నుంచి 7 వరకు ఏడు రోజుల పాటు ఏపీలో భారీ వర్షాలు

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

Bobby Kolli: డైరెక్టర్ బాబీ కొల్లి KVN ప్రొడక్షన్స్‌తో సినిమా ప్రకటన

దేవరకొండ కోసం నల్లగండ్ల అపర్ణా సినిమాస్‌లో రాజమౌళి ప్రత్యక్షం

Raviteja: రవితేజ మాస్ జాతర విడుదల ఆలస్యమవుతుందా?

మొదటి రోజు గ్రాస్ కలెక్షన్స్ తో విజయ్ దేవరకొండ కింగ్డమ్ రికార్డ్

తర్వాతి కథనం
Show comments