Webdunia - Bharat's app for daily news and videos

Install App

భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ మృతి- ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం తెచ్చిన?

Webdunia
శుక్రవారం, 1 మే 2020 (10:37 IST)
chuni goswami
భారత ఫుట్‌బాల్ మాజీ కెప్టెన్ సుబిమల్ (చుని) గోస్వామి కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆయన గురువారం ప్రాణాలు కోల్పోయారు. భారత్‌కు చెందిన ఫుట్‌బాల్ దిగ్గజాల్లో ఒకరిగా గోస్వామి పేరు తెచ్చుకున్నారు. ఆయన కెప్టెన్సీలో భారత ఫుట్‌బాల్ జట్టు ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం గెలుచుకుని చరిత్ర సృష్టించింది.
 
ఇక, గోస్వామి ఫుట్‌బాల్‌తో పాటు క్రికెట్‌లో కూడా మంచి పేరు తెచ్చుకున్నారు. దేశవాళి క్రికెట్‌లో బెంగాల్‌కు ప్రాతినిథ్యం వహించారు. ఇక భారత ఫుట్‌బాల్ జట్టు తరఫున 50 మ్యాచులు ఆడిన సుబిమల్ మంచి ఆటగాడిగా పేరు తెచ్చుకున్నారు. సుబిమల్ గోస్వామి మృతిపై భారత ఫుట్‌బాల్ సమాఖ్య తీవ్ర విచారం వ్యక్తం చేసింది.

సంబంధిత వార్తలు

అన్నీ చూడండి

తాజా వార్తలు

Nara Lokesh: ఏపీ సర్కారు కీలక నిర్ణయం.. పాఠశాలల్లో ఇకపై రాజకీయాలు వుండవు

Sheep Scam: గొర్రెల పెంపకం అభివృద్ధి పథకంలో అవినీతి.. 33 జిల్లాల్లో రూ.1000 కోట్లకు పైగా నష్టం

Say No To Plastic: ఏపీ సెక్రటేరియట్‌లో ప్లాస్టిక్‌కు నో.. ఉద్యోగులకు స్టీల్ వాటర్ బాటిల్

హనీమూన్‌లో భర్త తాగుబోతు అని తెలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన వివాహిత

నిత్య పెళ్లికూతురు - 15 యేళ్లలో 8 మందిని పెళ్లాడిన కి'లేడీ' టీచర్..

అన్నీ చూడండి

టాలీవుడ్ లేటెస్ట్

మదరాసి నుంచి శివకార్తికేయన్ లవ్ ఫెయిల్యూర్ యాంథమ్

మిత్ర మండలి నుంచి రెండవ గీతం స్వేచ్ఛ స్టాండు విడుదల

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్

తర్వాతి కథనం
Show comments